కొత్తవారితో వర్మ

  • IndiaGlitz, [Monday,October 16 2017]

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో మ‌రోసారి వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచాడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను రాజ‌కీయ ప్ర‌స్థానంలోని కోణంలో చూపెట్ట‌బోతున్నాడ‌న రామ్‌గోపాల్ వ‌ర్మ‌. అల్రెడి ఈ విష‌యంపై పలువురు రాజ‌కీయ నాయ‌కులు వ‌ర్మ‌పై కామెంట్స్ కూడా చేశారు. అయితే వ‌ర్మ ఎక్క‌డా త‌గ్గ‌లేదు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌, ల‌క్ష్మీపార్వ‌తి పాత్ర‌ధారులు ఎవ‌రోన‌నే ఆస‌క్తి కూడా అంద‌రిలో క‌లిగింది. ప్ర‌కాష్ రాజ్ ఎన్టీఆర్, రోజా ల‌క్ష్మీ పార్వ‌తి పాత్ర‌ల్లో క‌న‌ప‌డ‌తార‌ని వార్త‌లు కూడా వినిపించాయి.

అయితే వ‌ర్మ ఈ వార్త‌ల‌న్నింటినీ వ‌ర్మ కొట్టి ప‌డేశాడు. కిల్లింగ్ వీర‌ప్ప‌న్‌, వంగ‌వీటి చిత్రాల్లో టైటిల్ పాత్ర‌ధారులు ఎలాగైఆతే అస‌లు పాత్ర‌ధారుల‌కు లుక్‌కు ద‌గ్గ‌ర‌గా క‌న‌ప‌డ్డారో అలాగే, ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌లో ఎన్టీఆర్‌, ల‌క్ష్మీపార్వ‌తి పాత్ర‌లు నిజ జీవితంలోకి లుక్‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటాయ‌ట‌. అందుకోస‌మ‌ని కొత్త‌వారితో సినిమా చేయ‌డానికే వ‌ర్మ ఆస‌క్తి చూపి, అల్రెడి కొత్త న‌టీన‌టుల‌ను ఎంపిక చేసేశాడ‌ట వ‌ర్మ‌.

More News

దేవిశ్రీ..వ‌రుస‌గా మూడు నెల‌లు

ఖైదీ నెం.150, నేను లోక‌ల్‌, రారండోయ్ వేడుక చూద్దాం, దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌, జ‌య‌జాన‌కి నాయ‌క, జై ల‌వ‌కుశ‌.. ఇలా ఈ ఏడాదిలో ఇప్ప‌టికే ఆరు క్రేజీ ప్రాజెక్ట్ ల‌తో సంద‌డి చేశాడు యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్ర‌సాద్‌. ఈ నెల 27న ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ అంటూ మ‌రో చిత్రంతో ప‌ల‌క‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాడు దేవిశ్రీ‌.

'రాజా ది గ్రేట్' నిడివి ఎంతంటే..

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ న‌టించిన తాజా చిత్రం రాజా ది గ్రేట్‌. వెల్‌క‌మ్ టు మై వ‌ర‌ల్డ్ అనేది దీనికి ట్యాగ్‌లైన్‌. ర‌వితేజ‌ తొలిసారిగా అంధుడిగా న‌టించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.

'దండుపాళ్యం3' మోషన్‌ పోస్టర్‌ విడుదల

బొమ్మాళి రవిశంకర్‌, పూజాగాంధీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవికాలే ప్రధాన తారాగణంగా శ్రీనివాసరాజు దర్శకత్వంలో రూపొందిన 'దండుపాళ్యం' తెలుగు, కన్నడ భాషల్లో ఘనవిజయం సాధించి కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది.

డాక్ట‌ర్‌గా కాజ‌ల్‌

10 ఏళ్ల కెరీర్‌లో 50 చిత్రాల‌ను చేసింది టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ఇటీవ‌లే వ‌చ్చిన నేనే రాజు నేనే మంత్రితో 50 చిత్రాల మైలురాయికి చేరుకుందీ ముద్దుగుమ్మ‌. ఇదిలా ఉంటే.. ఆమె న‌టించిన తాజా త‌మిళ చిత్రం మెర్స‌ల్ ఈ నెల 18న దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల కానుంది.

క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి చేసుకొన్న బాలకృష్ణ 102వ చిత్రం !!

నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. బాలయ్య 102వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ నిన్నటితో ముగుసింది.