నిఖిల్‌తో లావ‌ణ్య‌...

  • IndiaGlitz, [Tuesday,May 15 2018]

త‌మిళ చిత్రం 'క‌ణిద‌న్‌'ను తెలుగులో 'ముద్ర‌' పేరుతో రీమేక్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. టి.ఎన్‌.సంతోశ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ రీమేక్ తెర‌కెక్కుతోంది. నిఖిల్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా లావ‌ణ్య త్రిపాఠి న‌టించ‌నుంది.

ఠాగూర్ మ‌ధు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా షాలిని పాండే, సుర‌భి వంటి హీరోయిన్స్ పేర్లు విన‌ప‌డ్డా కూడా యూనిట్ లావ‌ణ్య‌కే మొగ్గు చూపింది.

న‌కిలీ స‌ర్టిఫికేట్స్‌, జ‌ర్న‌లిజం త‌దిత‌ర అంశాల చుట్టూ సినిమా ర‌న్ అవుతుంది. త‌మిళంలో ఈ పాత్ర‌ను క్యాథ‌రిన్ న‌టించింది. లావ‌ణ్య ఈ చిత్రంలో ఓ టీవీ చానెల్ అధినేత కుమార్తెగా న‌టిస్తుంది.

More News

ఈ నెల 18 వస్తున్న'గీతా పురి కాలనీ'

నరేన్, శ్రవణ్, పార్థు, దుష్యంత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'గీతాపురికాలనీ'. గర‌లకంఠ మ‌ద్దేటి శ్రీనివాస్  దర్శకుడు.

హిమాలయాలలో గూఢచారి షూటింగ్

నటుడిగానే కాకుండా రచయితగా కూడా తన సత్తా చాటుకున్న అడివి శేష్ హీరోగా వస్తున్న యాక్షన్ డ్రామా చిత్రం 'గూఢచారి'.

అంగరంగ వైభవంగా సినీగోయర్స్ పురస్కారాల ప్రదానోత్సవ వేడుక

49వ సినీ గోయర్స్ అసోసియేషన్ పురస్కారాల ప్రదానోత్సవ వేడుక ఆదివారం హైదరాబాద్ లోని లలితకళాతోరణంలో అంగరంగ వైభవంగా జరిగింది.

మహానటి దర్శక, నిర్మాతలను సత్కరించిన అల్లు అరవింద్, అల్లు అర్జున్!

మహానటి ఘన విజయమైన సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్, హీరో అల్లు అర్జున్ కలిసి ఆదివారం చిత్ర దర్శక నిర్మాతలను సత్కరించారు.

రామ్‌, దిల్‌రాజు 'హ‌లో గురు ప్రేమ కోస‌మే'  ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ‌ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ నిర్మాణంలో త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'హ‌లో గురు ప్రేమ కోస‌మే'.