ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తాజా హెల్త్ అప్‌డేట్..

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా ఇప్పటికీ ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి ఎక్మో సాయంతో చికిత్సను అందిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. తాజాగా ఎంజీఎం ఆసుపత్రి ఎస్పీబీ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. ఆయన పూర్తి తెలివితో ఉన్నారని.. యాక్టివ్‌గా రెస్పాండ్ అవుతున్నారని ఫిజయో థెరపీని కూడా యాక్టివ్‌గా చేయించుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు.

‘‘కోవిడ్-19 కారణంగా ఎంజీఎం హెల్త్ కేర్‌లో చేరిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు ఇంకా ఐసీయూలో వెంటిలేటర్‌పై ఎక్మో సాయంతో చికిత్సను అందిస్తున్నాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన పూర్తి తెలివితో ఉన్నారు. ప్రతి దానికీ రెస్పాండ్ అవుతున్నారు.. ఫిజియోథెరపీకి కూడా చాలా యాక్టివ్‌గా చేయించుకుంటున్నారు. మా ఆసుపత్రికి చెందిన వైద్య నిపుణులు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు’’ అని ఎంజీఎం ఆసుపత్రి వెల్లడించింది.

More News

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇక లేరు..

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం ఆయనకు ఆర్మీ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే.

నిర్మాత‌గా మారుతున్న కీర్తి..?

కీర్తి సురేశ్‌... ఇప్పుడిప్పుడే స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ను సొంతం చేసుకుని ఒక ప‌క్క స్టార్ హీరోల సినిమాల‌తో

పవన్ అభిమానులకు ట్రీట్ ప‌క్కా!!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన‌రోజు సెప్టెంబ‌ర్ 2. ప‌వ‌న్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ఇప్ప‌టికే రెండు సినిమాల్లో న‌టిస్తున్నారు.

‘వైల్డ్ డాగ్‌’ను షురూ చేసిన నాగార్జున‌

నాగార్జున లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్‌’ షూటింగ్ షురూ అయ్యింది. అహిషోర్ సాల్మోన్ దర్శకత్వంలో

‘వి’ అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది - ఇంద్ర‌గంటి

2004లో ద‌ర్శ‌కుడిగా ‘గ్ర‌హ‌ణం’ సినిమాతో కెరీర్‌ను ప్రారభించిన డైరెక్ట‌ర్ మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి.