ఎన్టీఆర్ మూవీ గురించి న్యూ న్యూస్..!

  • IndiaGlitz, [Friday,December 02 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత ఏ సినిమా చేయ‌నున్నాడు అనే విష‌యం పై గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. వ‌క్కంతం వంశీ, పూరి జ‌గ‌న్నాథ్, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్, అనిల్ ర‌విపూడి, చందు మొండేటి...ఇలా చాలా మంది ద‌ర్శ‌కుల పేర్లు తెర పైకి వ‌చ్చిన‌ప్ప‌టికీ...ఎవ‌రికీ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు.

ఫైన‌ల్ గా ప‌వ‌ర్, స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రాల ద‌ర్శ‌కుడు బాబీ చెప్పిన క‌థ‌కి ఎన్టీఆర్ ఓకే అన్నట్టు తెలిసింది. అయితే...ఈ మూవీకి సంబంధించి కొత్త క‌బురు ఏమిటంటే...ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్నార‌ట‌. ఈ భారీ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మించ‌నున్నారు. ఈనెల‌ ప్ర‌ధమార్ధంలో పూజా కార్య‌క్ర‌మాలు ప్రారంభించి జ‌న‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

More News

జయమ్ము నిశ్చయమ్మురా - కరీంనగర్ టు కాకినాడ సక్సెస్ టూర్

విడుదలకు ముందు సుకుమార్, త్రివిక్రమ్, కొరటాల శివ, అనిల్ రావిపూడి, వక్కంతం వంశీ తదితర ప్రముఖుల ప్రశంసలు దండిగా పొందిన "జయమ్ము నిశ్చయమ్మురా" ప్రేక్షకుల ఆదరాభిమానాలను సైతం పుష్కలంగా పొందుతూ.. అసాధారణ విజయం సాధించే దిశగా పరుగులు తీస్తోంది.

ఓవర్ సీస్ లో క్లాసిక్ ఎంటర్ టైన్మెంట్ ద్వారా ఖైదీ నెం 150 విడుదల

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మైల్ స్టోన్ గా నిలిచే 150వ చిత్రం ఖైదీ నెం 150. ఈ భారీ యాక్షన్ డ్రామాను డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ తెరకెక్కిస్తున్నారు.

జర్నీని మించిన విజయాన్ని మెట్రో సాధిస్తుంది -నందు

వరల్డ్ సినిమాని, మంచి కథలు ఉన్న సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు చూడాలనుకుంటున్నారు. భాష అర్థం కాకపోయినా పొరుగు సినిమాలు చూడాలని ఆశిస్తున్నారు.

గుమ్మడికాయ కొట్టేసిన 'గౌతమిపుత్ర శాతకర్ణి'

నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన హిస్టారికల్ 100వ చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి`.నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వై.రాజీవ్రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాన్ని హై టెక్నికల్ వాల్యూస్ , భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు.

ప‌వ‌న్ మూవీలో నాని హీరోయిన్స్..!

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో ఓ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.