మహేష్ కి ఫోన్ చేసిన కేటీఆర్...

  • IndiaGlitz, [Thursday,August 20 2015]

శ్రీమంతుడు'తో సూపర్ హిట్ అందుకున్న మహేష్ కి అభిమానుల నుండే కాదు, రాజకీయ నాయకుల నుండి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. డబ్బున్న శ్రీమంతుడు' ఓ వెనకబడ్డ విలేజ్ ను దత్తత తీసుకుని ఎలా డెవలప్ చేశాడనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా చూసి చాలా మంది ఇన్ స్ఫైర్ అయ్యారు కూడా.

రీసెంట్ గా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో మహేష్ మాట్లాడుతూ శ్రీమంతుడు' నాకు చాలా స్పెషల్ మూవీ. ఎందుకంటే నా అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ రావడమే కాదు, నేను ఇంకా మంచి మనిషిగా మారడానికి దోహదం చేసింది. స్మార్ట్ విలేజ్ కార్యక్రమాన్ని చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు బుర్రిపాలెంను దత్తత తీసుకోమని చెప్పారు. ఈ సందరర్భంగా బావ గల్లా జయదేవ్ గారికి థాంక్స్.

అలాగే శ్రీమంతుడు సక్సెస్ తర్వాత తెలంగాణ మంత్రి కేటీఆర్ గారు ఫోన్ చేసి అభినందించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో వెనుకబడ్డ ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని డెవలప్ చేయమని సలహా ఇచ్చారు. నేను అలాగే అన్నాను. వీటికి సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తాను.

More News

వరల్డ్ రికార్డ్ సాధించిన చంద్రమహేశ్ 'రెడ్ అలర్ట్'

ఏకకాలంలో నాలుగు భాషల్లో సినిమా తీయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అదో రికార్డ్ లాంటిదే. అందుకే 'రెడ్ అలర్ట్' చిత్రం 'ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో స్థానం సంపాదించుకుంది.

ఫ్యాన్స్ కి మహేష్ చేయూత...

‘శ్రీమంతుడు’ చిత్రం సక్సెస్ తో అభిమానుల నుండి బర్త్ డే గిఫ్ట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ తన ఫ్యాన్స్ కి అండగా నిలబడుతున్నాడు.

కొత్త కాంబినేషన్ లో మహేష్ చిత్రానికి రంగం సిద్ధం...

‘శ్రీమంతుడు’ చిత్రం సూపర్ సక్సెస్ కావడమే కాకుండా వందకోట్ల క్లబ్ లో చేరిన హీరోగా మహేష్ బాబును నిలబెట్టింది. ఈ చిత్రం సక్సెస్ తో మహేష్ నెక్స్ ట్ మూవీస్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

చిరు సాంగ్ మాత్రం అప్పుడేనట...

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ముందుకు కెళుతున్నాడు.

ఆగస్ట్ 26న 'ది ఐస్' ఆడియో విడుదల

రామ్ గోపాల్ వర్మ ‘365 డేస్’ చిత్రాన్ని నిర్మించిన యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ డి.వి.వెంకటేష్ నిర్మాతగా డి.వి.సినీ క్రియేషన్స్ బ్యానర్ పై