సెంటిమెంట్ ను దాటేసిన దర్శకుడు

  • IndiaGlitz, [Saturday,August 08 2015]

తెలుగు ఇండస్ట్రీలో మొదటి చిత్రంతో సూపర్ డూపర్ సక్సెస్ కొట్టిన దర్శకులు సెకండ్ మూవీని ప్లాప్ గా మూట గట్టుకుంటారనే టాక్ ఉంది. ఈ ద్వితీయ విఘ్నంను దాటిన దర్శకులు కొందరే. తాజాగా ఆ లిస్టులో కొరటాల శివ చేరాడు. అయితే ఇక్కడొక విషయం కూడా ఉంది.

మహేష్ హీరోగా సెకండ్ మూవీ చేసిన దర్శకుడు ఈ విఘ్నాన్ని దాటేశారు. అందులో అతడు' చిత్రాన్ని రెండవ చిత్రంగా మహేష్ తో చేసి సక్సెస్ కొట్టాడు. అలాగే అడ్డాల శ్రీకాంత్ మహేష్ తో చేసిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో ఆ సెంటిమెంట్ ను దాటేశాడు. తాజాగా కొరటాల శివ కూడా మహేష్ తో శ్రీమంతుడు' చిత్రాన్ని రెండో సినిమాగా డైరెక్ట్ చేసి ద్వితీయ విఘ్నాన్ని దాటేశాడు.

More News

రీమేక్ సినిమాలో దక్షిణాది హీరోలు...

హాలీవుడ్ మూవీ ‘వారియర్’ సినిమా ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ ‘బ్రదర్స్’ ఈ ఆగస్ట్ 14న సినిమా హిందీలో రిలీజ్ కానుంది.

రీసెర్చ్ చేయాలనుకుంటున్న హీరోయిన్...

రాధికా అప్టే..దక్షిణాది ఇండస్ట్రీపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది..న్యూడ్ గా నటించి మరోసారి వార్తల్లో నిలిచింది.

ఆ వార్తలను కొట్టి పారేసింది...

హీరోయిన్ గానే కాకుండా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రమ్యకృష్ణ రాణిస్తుంది. తాజాగా బాహుబలి చిత్రంలో

అంటే పవన్ సినిమా లేనట్టే...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘భజరంగీ భాయ్ జాన్’ చిత్రాన్ని రీమేక్ చేస్తారని ఒక వారం రోజులుగా వార్తలు వినపడుతున్నాయి.

ఆ హీరోతో చేయాలనుందని అంటున్న తెలుగు స్టార్

హీరో నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ గా సినిమాలు చేస్తున్న హీరో జగపతి బాబు ఇప్పుడు చేతి నిండా ఆఫర్స్ తో బిజీగా ఉన్నాడు. తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తున్నాడు.