చరణ్ కి రాఖీ కట్టిన చిట్టి చెల్లి ఎవరో తెలుసా..!

  • IndiaGlitz, [Wednesday,August 24 2016]

ఈనెల 18న ర‌క్షాబంధ‌న్ సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ కి రాఖీ క‌ట్టిన చిట్టి చెల్లి ఎవ‌రో కాదు...ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిన్న కూతురు పొలినా. ఈ విష‌యాన్ని స్వ‌యంగా చ‌ర‌ణ్ ఫేస్ బుక్ ద్వారా తెలియ‌చేసారు. మై సిస్ట‌ర్స్, మై స్ట్రెంగ్త్ & మై హ్యాపీనెస్, మెమ‌ర‌బుల్ డే అంటూ త‌న సంతోషాన్ని పంచుకున్నారు. అంతే కాకుండా...చ‌ర‌ణ్ సిస్ట‌ర్స్ రాఖీ క‌డుతున్న ఫోటోస్ ని కూడా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు. అందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కుమార్తె పొలినా త‌న త‌ల్లి అన్నా లెనావాతో క‌లిసి చ‌ర‌ణ్ కి రాఖీ క‌డుతున్న ఫోటో కూడా ఉంది. ఈ ఫోటోతో పాటు చ‌ర‌ణ్ సిస్ట‌ర్స్ సుస్మితా, శ్రీజ, నిహారిక త‌దిత‌రుల ఫోటోలు కూడా ఉన్నాయి.

More News

స్పానిష్ మీడియాను ఆకర్షించిన ఇజం...

డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇజం.

ప్రభాస్ చేతుల మీదుగా 'అరకు రోడ్ లో' సాంగ్ టీజర్ విడుదల

రామ్ శంకర్,నిఖిషా పటేల్ హీరో హీరోయిన్లుగా శేషాద్రి క్రియేషన్స్ పతాకంపై వాసుదేవ్ దర్శకత్వంలో

రామోజీరావు చేతుల మీదుగా 'మనలో ఒకడు' టీజర్ విడుదల

ఆర్పీ పట్నాయక్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన 'మనలో ఒకడు' టీజర్ ను బుధవారం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మీడియా మొఘల్ రామోజీరావు విడుదల చేశారు.

గుడ్ ఆర్టిస్ట్ అనిపించుకోవాలి అంతే...వాటి గురించి ఆలోచించను - తారకరత్న

నందమూరి తారకరత్న,పంచి బొర,అనూప్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా వెంకటరమణ సాల్వ తెరకెక్కించిన హర్రర్ థ్రిల్లర్ ఎవరు.

దసరాకు ధృవ రావడం ఖాయం..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ధృవ.ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.