ధృవ సెట్ లో సంద‌డి చేసిన బుడ‌త‌డు..

  • IndiaGlitz, [Saturday,July 02 2016]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న తాజా చిత్రం ధృవ‌. ఈ చిత్రాన్నిసురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. ఇటీవ‌ల ధృవ చిత్ర‌యూనిట్ కాశ్మీర్ షెడ్యూల్ పూర్తి చేసుకుని సిటీకి చేరుకుంది.

అయితే...ధృవ కాశ్మీర్ షెడ్యూల్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఈ ఫోటోల్లో చ‌ర‌ణ్ ఓ బాలుడుని గుర్రం ఎక్కిస్తున్నాడు. ఈ లేటెస్ట్ స్టిల్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. ఇంత‌కీ ధృవ సెట్ లో సంద‌డి చేసిన ఆ బాలుడు ఎవ‌ర‌నేది తెలియాల్సివుంది. త‌ని ఓరువ‌న్ రీమేక్ గా రూపొందుతున్న ధృవ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

వర్మ పై వీరప్పన్ భార్య ఎటాక్..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవిత కథ ఆధారంగా సినిమా తీసిన విషయం తెలిసిందే.

'క‌బాలి' మ‌ళ్లీ వెన‌క్కు వెళుతున్నాడా..?

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కలైపులి థామస్ సమర్పణలో వి క్రియేషన్స్ బ్యానర్ పై పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కబాలి’. రాధికా అప్టే రజనీ సరసన నటిస్తుంది. ధన్సిక కీలక పాత్రలో నటిస్తుంది.

జూలై 8న ఆదిత్య ఓం 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌'

మోడరన్‌ సినిమా పతాకంపై హీరో ఆదిత్య ఓం స్వీయ దర్శకత్వంలో సోషల్‌ మీడియా బ్యాక్‌డ్రాప్‌లో నిర్మించిన యూత్‌ఫుల్‌ హారర్‌ ఎంటర్‌టైనర్‌ 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌'.

జార్జియాలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' క్లైమాక్స్

నంద‌మూరి బాల‌కృష్ణ చారిత్రాత్మక వంద‌వ చిత్రం `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి`  శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా మూడో షెడ్యూల్ జార్జియాలో ప్ర

'అత్తారిల్లు' ఆడియో విడుద‌ల‌

అంజన్‌ కళ్యాణ్‌ ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై  అంజన్ కె. కళ్యాణ్  స్వీయ‌ దర్శకత్వం నిర్మిస్తున్న‌ చిత్రంలో  ‘అత్తారిల్లు’. అంతా కొత్త నటీనటుతో రూపొందిన ఈ హర్రర్‌ కామెడీ చిత్రం ఆడియో ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో  జ‌రిగింది.