బికినీతో సెగ‌లు పుట్టిస్తున్న హీరోయిన్‌

  • IndiaGlitz, [Saturday,December 29 2018]

భరత్ అనే నేను చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయైమెన బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వాని.. ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 11న ‘వినయ విధేయ రామ’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

ఈ సొగసరి ప్రస్తుతం హాలీడేను ఎంజాయ్ చేస్తోంది. అండమాన్ నికోబార్ దీవుల్లోని ప్రిస్టినే బీచ్‌లో సేదతీరుంది కియరా. బికినీలో హాట్ అందాలతో కిర్రెక్కించేలా, యూత్‌కు మతులు పొగొట్టేలా ఫోటోలను తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది కియరా. ఫోటోలను చూసిన కుర్రకారు అబ్బా.. క్యా కియారే అనుకుంటున్నారు మరి..