ఖుషీ సీక్వెల్ గురించి రేణు రియాక్షన్..

  • IndiaGlitz, [Wednesday,March 16 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - ఎస్.జె.సూర్య కాంబినేష‌న్లో తాజాగా ఖుషీ సీక్వెల్ రూపొందించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం కోసం ముంబాయిలో మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించారు. ర‌చ‌యిత ఆకుల శివ‌, అనూప్ రూబెన్స్, ఎస్.జె.సూర్య‌, రామ‌జోగయ్య శాస్త్రి ఈ న‌లుగురు ప‌వ‌న్ సినిమా కోసం ముంబాయిలో మ్యూజిక్ సిట్టింగ్స్ చేస్తున్నామ‌ని సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్స్ లో తెలియ‌చేసారు.
దీంతో ఖుషీ సీక్వెల్ మ్యూజిక్ సిట్టింగ్స్ ముంబాయిలో చేయ‌డానికి కార‌ణం ఈ చిత్రానికి రేణు దేశాయ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డ‌మే అంటూ వార్త‌లు వ‌చ్చాయి. అలాగే ప‌వ‌న్ ఇక రెండు మూడు సినిమాలు మాత్ర‌మే చేస్తాను ఆత‌ర్వాత సినిమాలు చేయ‌ను అని ప్ర‌క‌టించారు. అందుచేత రేణు దేశాయ్ కి ఫైనాన్షియ‌ల్ స‌పోర్ట్ ఇవ్వ‌డం కోస‌మే ప‌వ‌న్ ఖుషీ సీక్వెల్ మూవీకి రేణు దేశాయ్ ని నిర్మాత చేయ‌నున్నారంటూ మ‌రో వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ వార్త‌ల గురించే అనుకుంట రేణు దేశాయ్ ట్విట్ట‌ర్ లో ...నిజ‌మైతే నేనే ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేస్తాను. అంతే కానీ ఏదేదో ఊహించుకోకండి అంటూ స్పందించారు. అదీ సంగ‌తి.

More News

ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ అయ్యిందా..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రం ప్ర‌స్తుతం ముంబాయిలో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే జ‌న‌తా గ్యారేజ్ షూటింగ్ లో ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ అయ్యింది అంటూ ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది.

యార్ల‌గ‌డ్డ సుమంత్ సినిమా పూర్త‌య్యింది..

ప్రేమ‌క‌థ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై...తొలి చిత్రంతోనే మంచి న‌టుడు అనిపించుకున్నాడు  అక్కినేని మ‌న‌వ‌డు..నాగార్జున మేన‌ల్లుడు యార్ల‌గ‌డ్డ సుమంత్. ఆత‌ర్వాత స‌త్యం, గౌరి, మ‌ధుమాసం, పౌరుడు, గోల్కండ హైస్కూల్...త‌దిత‌ర చిత్రాల్లో న‌టించి స‌క్సెస్ సాధించాడు.

క్ష‌ణం బాలీవుడ్ రీమేక్ లో స‌ల్మాన్..

అడ‌వి శేషు హీరోగా నూత‌న ద‌ర్శ‌కుడు ర‌వికాంత్ తెర‌కెక్కించిన చిత్రం క్ష‌ణం. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ పి.వి.పి నిర్మించిన క్ష‌ణం సంచ‌ల‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే.

సూపర్ స్టార్ సూర్య 'మేము' విడుదల వాయిదా!

సూపర్ స్టార్ సూర్య నటించగా తమిళంలో ఘన విజయం సాధించిన 'పసంగ-2' తెలుగులో 'మేము'

బ్ర‌హ్మోత్స‌వం లేటెస్ట్ న్యూస్...

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - శ్రీకాంత్ అడ్డాల కాంబినేష‌న్లో రూపొందుతున్న బ్ర‌హ్మోత్స‌వం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న స‌మంత‌, కాజ‌ల్, ప్ర‌ణీత న‌టిస్తున్నారు.