ఆసక్తిని పెంచుతున్న...'ఖాకి' బ్యాక్గ్రౌండ్ స్కోర్!

  • IndiaGlitz, [Sunday,November 12 2017]

సన్నివేశాల చిత్రీకరణ ఒక ఎత్తు. వాటికి సరైన నేపథ్య సంగీతం కుదరడం ఒక ఎత్తు. సన్నివేశంలోని బలాన్ని చెప్పాలనుకున్న ప్రతిసారీ నేపథ్య సంగీతం దానికి ప్రాణం పోస్తుంది. ఏ సినిమా సక్సెస్కైనా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కీ రోల్ పోషిస్తుంది. తాజాగా 'ఖాకి' ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికీ ఆ విషయం మరోసారి అర్థమవుతుంది.

ఇంటెన్స్ ఉన్న డైలాగులు, ఆలోచింపజేసే దృశ్యాలు, ఛేజింగ్ లు, పౌరుషం, ప్రేమ, అటాక్లు.. ఒకటేంటి? షాట్ ఏదైనా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆయా షాట్లను ట్రైలర్లో ట్రెమండస్గా ఎలివేట్ చేసింది. తనదైన మార్క్ పాటలతో ఇప్పటికే 'ఖాకి' ఆడియో ట్రెండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. దానికి తోడు జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మరింత గొప్పగా కుదిరిందనే విషయం ట్రైలర్ ని బట్టి ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

కార్తి, రకుల్ ప్రీత్సింగ్ జంట తెరమీద చూడముచ్చటగా ఉంది. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా తెలుగులో అందిస్తున్నారు. ఈ నెల 17న గ్రాండ్గా విడుదల కానుంది.

More News

బాహుబ‌లిని బీట్ చేసిన టైగ‌ర్‌...

స‌ల్మాన్ ఖాన్, క‌త్రినా కైఫ్ న‌టించిన చిత్రం 'టైగ‌ర్ జిందా హై'. గ‌తంలో స‌ల్మాన్‌, క‌త్రినా న‌టించిన 'ఏక్ థా టైగ‌ర్‌' చిత్రానికిది సీక్వెల్‌గా రూపొందింది.

వ‌రుణ్ కాదు.. సాయిధ‌ర‌మ్ తేజ్

ప‌టాస్‌, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్ చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. త‌న త‌దుప‌రి చిత్రాన్ని ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీగా తెర‌కెక్కించేందుకు ఈ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ ప్లాన్ చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

సోష‌ల్ మీడియా నేప‌థ్యంలో 'దొంగోడొచ్చాడు'

త‌మిళంలో విజ‌య‌వంత‌మైన 'తిరుట్టు ప‌య‌లే' చిత్రానికి సీక్వెల్‌గా 'తిరుట్టు ప‌య‌లే 2' సినిమా రూపొందింది. ఈ చిత్రాన్ని తెలుగులో 'దొంగోడొచ్చాడు' పేరుతో విడుద‌ల చేశారు.

వెంకీతో నిత్యా మీనన్ ?

గురు తరువాత విక్టరీ వెంకటేష్ నటించబోయే కొత్త చిత్రానికి ముహుర్తం కుదిరిందన్న సంగతి తెలిసిందే. నేనే రాజు నేనే మంత్రి వంటి సక్సెస్ఫుల్ మూవీ తరువాత సంచలన దర్శకుడు తేజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

'జై సింహా' భారీ వైజాగ్ షెడ్యూల్ పూర్తి

నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత  సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున యాక్షన్ ఎంటర్ టైనర్ "జై సింహా".