కీర్తి సురేష్ 'మహానటి' కొత్త పోస్టర్ విడుదల

  • IndiaGlitz, [Tuesday,October 17 2017]

చిత్ర కథానాయకి కీర్తిసురేష్ పుట్టినరోజును పురస్కరించుకొని నేడు (అక్టోబర్ 17) "మహానాటి" సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం. స్వప్న సినిమా-వైజయంతి మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగఅశ్విన్ దర్శకుడు.

ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం గురించి దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. "కీర్తిసురేష్ కళ్ళతో పలికించే హావభావాలు, ఆమె సహజమైన అందం ఆడియన్స్ ను తప్పకుండా అలరిస్తుంది. సావిత్రిగా ఆమె నటన విశేషంగా ఆకట్టుకొంటుంది. "ఆకాశ వీధిలో అందాల జాబిల్లి" పోస్టర్ ను కీర్తిసురేష్ పుట్టినరోజు కానుకగా విడుదల చేస్తున్నాం. ఈ పోస్టర్ సావిత్రిగారికి అంకితం" అన్నారు.

More News

మోహ‌న్‌బాబు డ‌బుల్ షేడ్స్‌...

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు ఇప్పుడు ఓకే సినిమాలో రెండు షేడ్స్‌లో న‌టిస్తున్నాడని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. 'పెళ్ళైన కొత్త‌లో' ఫేమ్‌ మ‌ద‌న్ డైరెక్ట‌ర్‌గా మోహ‌న్‌బాబు న‌టిస్తున్న చిత్రం 'గాయ‌త్రి'.

బోయ‌పాటితో చ‌ర‌ణ్‌...

ప్ర‌స్తుతం మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ సుకుమార్ రంగ‌స్థ‌లం సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కాగానే ఏ సినిమా చేస్తాడ‌నే దానిపై క్లారిటీ లేదు. అయితే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుంది.

వాళ్లిద్ద‌రూ చేయ‌మ‌న్నారు..?

త‌మిళ‌నాట శ‌శిక‌ళ జైలులో అనుభ‌విస్తున్న రాజ‌భోగాల‌ను బ‌య‌ట‌పెట్టిన డీజీపీ రూప సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సంగ‌తి విదిత‌మే. ఈమె స్ఫూర్తితో ద‌ర్శ‌కుడు ఏఎంఆర్ ర‌మేష్ సినిమాను తెర‌కెక్కించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు.

క‌మ‌ల్ సినిమా ఆగిపోలేదు...

యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంకర్ 'ఇండియ‌న్ 2' తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు పాతికేళ్ల త‌ర్వాత ఈ కాంబోలో సినిమా రూపొంద‌నుండ‌టం విశేషం.

ద‌ర్శ‌కుడిగా మ‌రో హీరో...

రీసెంట్‌గా చిల‌సౌ సినిమాతో హీరో రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కుడిగా మారారు. ఈయ‌న బాట‌లోనే మ‌రో హీరో కూడా ద‌ర్శ‌క‌త్వం వైపు అడులేస్తున్న‌ట్లు స‌మాచారం. ఆ హీరో మ‌రెవ‌రో కాదు..సాయిరామ్ శంక‌ర్.ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ త‌మ్ముడైన సాయిరాం శంక‌ర్‌, త‌నే హీరోగా న‌టిస్తూ ఓ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాడ‌ట‌.