ప‌వ‌న్ చిత్రంలో..కీర్తి సురేష్ లుక్ అదుర్స్‌

  • IndiaGlitz, [Tuesday,October 17 2017]

జ‌ల్సా, అత్తారింటికి దారేది త‌రువాత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ 25వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌, అను ఇమ్మానియేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తుండ‌గా.. కుష్బూ, బొమ‌న్ ఇరాని కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుద్ సంగీత‌మందిస్తున్న ఈ సినిమాకి అజ్ఞాత వాసి అనే పేరు వినిపిస్తోంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. ఇవాళ కీర్తి సురేష్ పుట్టిన‌రోజు.

ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని చిత్ర యూనిట్ ఆమె లుక్‌ని విడుద‌ల చేసింది. ట్రెడీష‌న‌ల్ లుక్‌లో కీర్తి జ‌స్ట్ అదుర్స్ అనే చెప్పాలి. కాగా, కీర్తి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మ‌హాన‌టి చిత్ర యూనిట్ కూడా ఆమె ఫ‌స్ట్‌లుక్‌ని రిలీజ్ చేసింది. ఆకాశ‌వీధిలో అందాల జాబిలి పేరుతో ఆమె క‌న్నులు మాత్ర‌మే క‌నిపించేలా విడుద‌ల చేసిన ఈ లుక్‌లో నిజంగా సావిత్రి లాగే ఉంది కీర్తి. ఈ లుక్‌కి ఇప్ప‌టికే మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

More News

ఎం.సి.ఎ ఫ‌స్ట్‌లుక్ ఎప్పుడంటే..

నేచుర‌ల్ స్టార్ నాని, ఫిదా స్టార్ సాయిప‌ల్ల‌వి జంట‌గా ఎం.సి.ఎ పేరుతో ఓ సినిమా తెర‌కెక్క‌తున్న సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఓ మై ఫ్రెండ్ ఫేమ్ వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

న్యూ టాలెంట్‌తో బ‌న్నీ?

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌.. కొత్త ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేసిన సంద‌ర్భాలు త‌క్కువ‌నే చెప్పాలి. త‌న రెండో చిత్రం ఆర్య కోసం సుకుమార్ కి ద‌ర్శ‌కుడిగా తొలి ఛాన్స్ ఇచ్చిన ఆయ‌న‌.. ఆ త‌రువాత మ‌ళ్లీ 13 ఏళ్ల త‌రువాత రైట‌ర్ వ‌క్కంతం వంశీకి ద‌ర్శ‌కుడిగా మొద‌టి అవ‌కాశ‌మిచ్చాడు.

కీర్తి సురేష్ 'మహానటి' కొత్త పోస్టర్ విడుదల

చిత్ర కథానాయకి కీర్తిసురేష్ పుట్టినరోజును పురస్కరించుకొని నేడు (అక్టోబర్ 17) "మహానాటి" సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం. స్వప్న సినిమా-వైజయంతి మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగఅశ్విన్ దర్శకుడు.

మోహ‌న్‌బాబు డ‌బుల్ షేడ్స్‌...

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు ఇప్పుడు ఓకే సినిమాలో రెండు షేడ్స్‌లో న‌టిస్తున్నాడని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. 'పెళ్ళైన కొత్త‌లో' ఫేమ్‌ మ‌ద‌న్ డైరెక్ట‌ర్‌గా మోహ‌న్‌బాబు న‌టిస్తున్న చిత్రం 'గాయ‌త్రి'.

బోయ‌పాటితో చ‌ర‌ణ్‌...

ప్ర‌స్తుతం మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ సుకుమార్ రంగ‌స్థ‌లం సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కాగానే ఏ సినిమా చేస్తాడ‌నే దానిపై క్లారిటీ లేదు. అయితే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుంది.