ఆర్ఆర్ఆర్ మల్టీస్టార‌ర్‌లో కీర్తి

  • IndiaGlitz, [Tuesday,May 15 2018]

బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ పాత్రల గురించి చాలా ర‌కాలైన వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేశ్ పేరు ప్ర‌ముఖంగా విన‌ప‌డుతుంది. రీసెంట్‌గా విడుద‌లైన 'మ‌హాన‌టి' చిత్రంలో సావిత్రి పాత్ర‌ధారిగా కీర్తిసురేశ్ మంచి అభిన‌యంతో ఆకట్టుకుంది.

కీర్తికి ఇప్పుడు తెలుగు, త‌మిళంలో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యంది. ఈ క్రేజ్‌తో పాటు కీర్తి న‌ట‌న ప‌రంగా రాజ‌మౌళిని ఆక‌ట్టుకుంది. దాంతో కీర్తిని న‌టింప చేయాల‌ని రాజ‌మౌళి అండ్ టీం భావిస్తుంద‌ట‌.

More News

మ‌హేశ్ ద‌ర్శ‌కుడితో శ‌ర్వా

మోస్ట్ వాంటెడ్ టాలీవుడ్ హీరోల్లో శ‌ర్వానంద్ ఒక‌రు. సినిమాల ఎంపిక‌లో అచితూచి నిర్ణ‌యాలు తీసుకుంటున్న శ‌ర్వానంద్‌.. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాడు.

నిఖిల్‌తో లావ‌ణ్య‌...

త‌మిళ చిత్రం 'క‌ణిద‌న్‌'ను తెలుగులో 'ముద్ర‌' పేరుతో రీమేక్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. టి.ఎన్‌.సంతోశ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ రీమేక్ తెర‌కెక్కుతోంది.

ఈ నెల 18 వస్తున్న'గీతా పురి కాలనీ'

నరేన్, శ్రవణ్, పార్థు, దుష్యంత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'గీతాపురికాలనీ'. గర‌లకంఠ మ‌ద్దేటి శ్రీనివాస్  దర్శకుడు.

హిమాలయాలలో గూఢచారి షూటింగ్

నటుడిగానే కాకుండా రచయితగా కూడా తన సత్తా చాటుకున్న అడివి శేష్ హీరోగా వస్తున్న యాక్షన్ డ్రామా చిత్రం 'గూఢచారి'.

అంగరంగ వైభవంగా సినీగోయర్స్ పురస్కారాల ప్రదానోత్సవ వేడుక

49వ సినీ గోయర్స్ అసోసియేషన్ పురస్కారాల ప్రదానోత్సవ వేడుక ఆదివారం హైదరాబాద్ లోని లలితకళాతోరణంలో అంగరంగ వైభవంగా జరిగింది.