మ‌ణిర‌త్నం మూవీలో కార్తీ క్యారెక్ట‌ర్ ఇదే

  • IndiaGlitz, [Wednesday,March 23 2016]

త‌మిళ హీరో కార్తీ న‌టించిన ఊపిరి చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ఈనెల 25న రిలీజ్ అవుతుంది. అలాగే కాష్మోరా అనే చిత్రంలో కూడా కార్తీ న‌టిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత కార్తీ మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో న‌టించనున్నారు. ఈ చిత్రంలో కార్తీ స‌ర‌స‌న ప్రేమ‌మ్ సినిమాలో న‌టించిన సాయి ప‌ల్ల‌వి న‌టించ‌నుంది. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహ‌మాన్ సంగీతం అందించ‌నున్నారు.

అయితే ఈ చిత్రంలో కార్తీ పైలెట్ గా ప‌నిచేసే ప్ర‌వాస భార‌తీయుడుగా క‌నిపిస్తార‌ట‌. ఇక హీరోయిన్ విష‌యానికి వ‌స్తే... రియ‌ల్ లైఫ్ లో వైద్యవిద్య‌ను అభ్య‌సిస్తున్న‌క‌థానాయిక సాయి ప‌ల్ల‌వి ఈ చిత్రంలో డాక్ట‌ర్ గా న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం. కాష్మోరా సినిమా కోసం కార్తీ గుండు చేయించుకున్నారు. త్వ‌ర‌లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి జూన్ నుంచి కార్తీ మ‌ణిర‌త్నం సినిమాలో న‌టించ‌నున్నారు.

More News

ప్రొడక్షన్ చేయాలనుందంటున్న యంగ్ హీరో...

ప్రస్థానం ద్వారా కెరీర్ ను స్టార్ట్ చేసిన సందీప్ కిషన్ వరుస అవకాశాలతో బిజీగా మారిపోయాడు.

కబాలిలో రజనీకాంత్ రోల్...

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం కబాలి. సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.

సూర్య సింగం - 3 ట్రైల‌ర్ డేట్ ఫిక్స్..

త‌మిళ హీరో సూర్య  24 మూవీ ఓ వైపు రిలీజ్ కి రెడీ అవుతుండ‌గా...మ‌రో వైపు సింగం - 3 శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. సూర్య - హ‌రి కాంబినేష‌న్లో సింగం - 3 రూపొందుతుంది.

జి.వి.ప్రకాష్‌, శ్రీదివ్య జంటగా యూత్‌ఫుల్‌ థ్రిల్లర్‌ 'పెన్సిల్‌'

తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు సంగీతం అందించిన జి.వి.ప్రకాష్‌, మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు, బస్‌స్టాప్‌, కేరింత, మనసారా వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన శ్రీదివ్య

వరుణ్, వైట్ల టైటిల్ ...

ఢీ, రెడీ, దూకుడు వంటి పలు హిట్ చిత్రాలతో దర్శకుడుగా తనదైన ముద్ర వేసిన శ్రీనువైట్ల బ్రూస్ లీ తర్వాత మరో మెగా హీరో వరుణ్ తేజ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కి జె.మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.