కబాలిపై కన్నడీగుల అగ్రహం....

  • IndiaGlitz, [Wednesday,July 27 2016]

ర‌జ‌నీకాంత్ క‌బాలి ప్ర‌పంచ వ్యాప్తంగా రెండు వంద‌ల కోట్ల రూపాయ‌ల క‌లెక్ష‌న్స్ ను సాధించి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ర‌జ‌నీకాంత్ కూడా యు.ఎస్‌.నుండి అమెరికాకు విచ్చేశాడు. అయితే వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క మ‌ధ్య జ‌రుగుతున్న కావేరీ న‌దీ జలాల‌పై త‌మిళ‌నాడుకు మ‌ద్ధ‌తుగా మాట్లాడ‌టంతో క‌ర్నాట‌క‌లోని అభిమానులు, ఇత‌రులు ర‌జ‌నీపై అగ్ర‌హం తెచ్చుకున్నారు. ప‌లితంగా క‌బాలి సినిమా పోస్ట‌ర్ల‌ను చించివేయ‌డ‌మే కాకుండా త‌గ‌ల‌బెడుతున్నారు కూడా. మ‌రిప్పుడు క‌ర్నాట‌క ప్రేక్ష‌కుల‌ను శాంతింప చేయ‌డానికి ర‌జ‌నీకాంత్ ఏమ‌ని బ‌దులిస్తాడో చూడాలి. మ‌రి ఈ వ్య‌వ‌హారం ఎంత వ‌ర‌కు వెళుతుందోన‌ని.