సక్సెస్ టూర్లో 'కంచె' టీమ్

  • IndiaGlitz, [Monday,October 26 2015]

వ‌రుణ్ తేజ్ హీరోగా క్రిష్ తెర‌కెక్కించిన చిత్రం కంచె. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన ప్రాగ్య జైస్వాల్ హీరోయిన్ గా న‌టించ‌గా, నికేతన్ ధీర్ విలన్ గా న‌టించాడు.రెండ‌వ ప్ర‌పంచ యుద్ధం నేప‌థ్యంతో తెర‌కెక్కిన కంచె సినిమా స‌క్సెస్ టాక్ తో విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. ఈ స‌క్సెస్ సంతోషాన్ని ప్రేక్ష‌కుల‌తో పంచుకునేందుకు కంచె టీమ్ స‌క్సెస్ టూర్ ప్లాన్ చేసింది. ఈరోజు నుంచి కంచె స‌క్సెస్ టూర్ ప్రారంభ‌మైంది. ఈ రోజు విజయనగరంలో ప్రారంభించి వైజాగ్ లో పర్యటించనున్నారు. రేపు కాకినాడ, రాజమండ్రి, తణుకు ప్రాంతాల్లో ఈ స‌క్సెస్ టూర్ నిర్వహించ‌నున్నారు. 28న ఏలూరు, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఈ సక్సెస్ టూర్ నిర్వ‌హించ‌నున్నారు. కంచె సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్ సీస్ లో కూడా మంచి క‌లెక్ష‌న్స్ వ‌స్తుండ‌డం విశేషం.

More News

'ఎక్స్ ప్రెస్ రాజా' ఫస్ట్ లుక్ కు సూపర్ రెస్పాన్స్

''రన్ రాజా రన్''చిత్రం తరువాత యు.వి.క్రియేషన్స్ బ్యానర్ లో శర్వానంద్ నటిస్తున్న చిత్రం ఎక్స్ ప్రెస్ రాజా.

నిత్యా , సమంత..వీరిలో ఎవరు?

''ఇష్క్'',''మనం''చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్..ప్రస్తుతం సూర్య హీరోగా ''24''పేరుతో ఓ సినిమాని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

నయనతారపై గౌతమ్ మీనన్ ప్రశంసలు

తెలుగులో ''అనామిక''తరువాత మరో సినిమాకి సంతకం చేయకపోయినా..తమిళనాట మాత్రం ఫుల్ బిజీగా మారింది నయనతార.తని ఒరువన్,మాయ..

అల్లరి నరేష్, త్రిష..లెక్క ఒక్కటే..

ఈ ఏడాది హాస్య చిత్రాల కథానాయకుడు అల్లరి నరేష్,అందాల నాయిక త్రిషకి ఎంతో స్పెషల్.ఎందుకంటే..వారి కెరీర్ లో సంఖ్య పరంగా స్పెషల్ అయిన సినిమాలు త్వరలోనే విడుదల కాబోతున్నాయి మరి.

పాలిటిక్స్ పై ఆలీ సంచలన వ్యాఖ్యలు..

కామెడీ కింగ్ ఆలీ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.అయితే గత ఎన్నికల్లో సమయంలోనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టడంతో..