క‌మ‌ల్ సినిమా ఆగిపోలేదు...

  • IndiaGlitz, [Tuesday,October 17 2017]

యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంకర్ 'ఇండియ‌న్ 2' తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు పాతికేళ్ల త‌ర్వాత ఈ కాంబోలో సినిమా రూపొంద‌నుండ‌టం విశేషం. ప్ర‌ముఖ తెలుగు నిర్మాత దిల్‌రాజు సినిమాను నిర్మిస్తున్నాడు. రెండు వంద‌ల కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కనున్న ఈ సినిమా కొన్ని కార‌ణాల‌తో ఆగిపోయింద‌ని వార్త‌లు వినిపించాయి.

అయితే ఈ వార్త‌ల్లో నిజం లేద‌ని స‌మాచారం. ఇండియ‌న్ 2 కోసం క‌మ‌ల్ హాస‌న్ బ‌రువు త‌గ్గే ప‌నిలో ప‌డ్డాడ‌ట‌. అందుకోసం అమెరికా నుండి ట్రైన‌ర్ ను ర‌ప్పించుకున్నాడ‌ట కూడా. తెలుగు, త‌మిళంలో సినిమా రూపొంద‌నుంది. మ‌రి ఇండియ‌న్ 2 సీక్వెల్‌గా లేదా సిరీస్‌గా రూపొందుతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

ద‌ర్శ‌కుడిగా మ‌రో హీరో...

రీసెంట్‌గా చిల‌సౌ సినిమాతో హీరో రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కుడిగా మారారు. ఈయ‌న బాట‌లోనే మ‌రో హీరో కూడా ద‌ర్శ‌క‌త్వం వైపు అడులేస్తున్న‌ట్లు స‌మాచారం. ఆ హీరో మ‌రెవ‌రో కాదు..సాయిరామ్ శంక‌ర్.ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ త‌మ్ముడైన సాయిరాం శంక‌ర్‌, త‌నే హీరోగా న‌టిస్తూ ఓ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాడ‌ట‌.

ఒకరోజు ఆలస్యంగా విజయ్...

తమిళ హీరో విజయ్ తెలుగులో తన మార్కెట్ ను పెంచుకోవడానికి చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా, విజయ్ తన ప్రస్తుత చిత్రం `అదిరింది`(తమిళంలో `మెర్సల్`) సినిమాను ఈ నెల 18న విడుదల చేయాలని అనుకున్నారు.

సీనియర్ బాలీవుడ్ దర్శకుడు కన్నుమూత

షమ్మీ కపూర్తో ప్రొఫెసర్ (1962), ప్రిన్స్ (1969) చిత్రాలతో పాటు రాజేంద్రకుమార్, శశికపూర్, హేమామాలిని, షబానా అజ్మీ, రేఖ, రాజేశ్ ఖన్నా వంటి స్టార్లతో సినిమాలతో పాటు...సునీల్ దత్, వైజయంతి మాలా జంటగా రూపొందిన ఆమ్రపాలి (1966) సినిమాను తెరకెక్కించిన దర్శకుడు లేఖ్ టాండన్ ఈరోజు ముంబై పావైలో కన్నుమూశారు.

కొత్తవారితో వర్మ

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు రామ్గోపాల్ వర్మ. స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్ను రాజకీయ ప్రస్థానంలోని కోణంలో చూపెట్టబోతున్నాడన రామ్ గోపాల్ వర్మ. అల్రెడి ఈ విషయంపై పలువురు రాజకీయ నాయకులు వర్మపై కామెంట్స్ కూడా చేశారు. అయితే వర్మ ఎక్కడా తగ్గలేదు.

దేవిశ్రీ..వ‌రుస‌గా మూడు నెల‌లు

ఖైదీ నెం.150, నేను లోక‌ల్‌, రారండోయ్ వేడుక చూద్దాం, దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌, జ‌య‌జాన‌కి నాయ‌క, జై ల‌వ‌కుశ‌.. ఇలా ఈ ఏడాదిలో ఇప్ప‌టికే ఆరు క్రేజీ ప్రాజెక్ట్ ల‌తో సంద‌డి చేశాడు యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్ర‌సాద్‌. ఈ నెల 27న ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ అంటూ మ‌రో చిత్రంతో ప‌ల‌క‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాడు దేవిశ్రీ‌.