రజనీ, నేను కలిసి నటిస్తాం అంటున్న కమల్..!

  • IndiaGlitz, [Tuesday,January 24 2017]

1975లో తొలిసారి ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్ హాస‌న్ క‌లిసి అపూర్వ రాగంగ‌ళ్ చిత్రంలో న‌టించారు. ఆత‌ర్వాత వీరిద్ద‌రూ క‌లిసి అనేక చిత్రాల్లో నటించారు. చివ‌రిగా గిర‌ఫ్తార్ చిత్రంలో న‌టించారు. ఈ చిత్రంలో అమితాబ్ కూడా న‌టించ‌డం విశేషం. ఇదిలా ఉంటే...త‌మిళ‌నాడులో జ‌ల్లిక‌ట్టు కోసం యువ‌త నిర‌స‌న తెలియ‌చేయ‌డం.. ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మార‌డం తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో క‌మ‌ల్ హాస‌న్ మీడియాతో మాట్లాడుతూ...ర‌జ‌నీకాంత్, నేను క‌లిసి న‌టిస్తాం కానీ మ‌మ్మ‌ల్ని ఎవ‌రు భ‌రిస్తారు అని ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పారు.ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్ హాస‌న్ క‌లిసి న‌టిస్తే అభిమానుల‌కు పండ‌గే. క‌మ‌ల్ ర‌జ‌నీతో క‌లిసి న‌టిస్తానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఎవ‌రైనా ఈ భారీ క్రేజీ కాంబినేష‌న్లో సినిమా తీయ‌డానికి ప్లాన్ చేస్తారేమో చూడాలి.

More News

సింగం 3 రిలీజ్ డేట్..!

తమిళ హీరో సూర్య నటించిన తాజా చిత్రం సింగం 3.ఈ చిత్రాన్ని హరి తెరకెక్కించారు.

జనసేన అధినేత పవన్ అందించిన 4 పాటలు ఇవే..!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దేశ్ బచావో అనే మ్యూజిక్ ఆల్బమ్ ను రిలీజ్ చేసారు.

అనుపమ స్థానంలో సమంత....?

మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కు అదృష్టం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది.

శ్రీవల్లీ గీతాలు విడుదల

ప్రముఖ కథారచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం శ్రీవల్లీ. రజత్, నేహాహింగే జంటగా నటిస్తున్నారు. రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై రాజ్కుమార్ బృందావనం, సునీత నిర్మిస్తున్నారు.

ఈనెల 27న శివలింగ ఆడియో

కొరియోగ్రాపర్,డైరెక్టర్,హీరోగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్ తాజాగా ఇప్పుడు పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘శివలింగ’