క‌మ‌ల్ హాస‌న్ అనుచిత వ్యాఖ్య‌లు.. నిర‌స‌న‌

  • IndiaGlitz, [Saturday,May 09 2020]

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్.. త్యాగ‌రాజ‌స్వామిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి. అస‌లు ఇంత‌కూ క‌మ‌ల్‌హాస‌న్ త్యాగ‌రాజ స్వామిని ఉద్దేశిస్తూ ఎలాంటి వ్యాఖ్య‌లు చేశాడు? ఏం జ‌రిగింది? అనే వివ‌రాల్లోకెళ్తే.. ఇటీవ‌ల క‌మ‌ల్‌హాస‌న్ మ‌రో హీరో విజ‌య్ సేతుప‌తితో క‌లిసి ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చాట్‌లో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో మాట్లాడుతూ ‘‘సినిమా టిక్కెట్ల‌ను అమ్మి డ‌బ్బు సంపాదించే వ్యాపారం కాదు.. ఛారిటీ కాదు. తంజావూరు వీధుల్లో రాముడిని కీర్తిస్తూ త్యాగ‌రాజులా బిచ్చ‌మెత్తుకోవడం కాదు’’ అంటూ వ్యాఖ్యానించారు.

కమల్‌హాస‌న్ వ్యాఖ్యల‌పై తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం అవుతుంది. త్యాగ‌రాజుస్వామిని దైవంలా కొలిచే ప‌లువురు క‌ర్ణాట‌క సంగీత కారులు క‌మ‌ల్ వ్యాఖ్య‌లపై నిర‌స‌నను తెలియ‌జేస్తున్నారు. క‌మ‌ల్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కోరుతూ సంగీత క‌ళాకారుడు పాల్ఘాట్ రామ్‌ప్ర‌సాద్ ఆన్‌లైన్‌లో పిటీష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటీష‌న్‌కు మ‌ద్ద‌తుగా 16 వేల మంది సంత‌కాలు చేశారు. మ‌రిప్పుడు ఈ వ్య‌వ‌హారంపై తాను చేసిన వ్యాఖ‌ల్యు వివాదాస్పదం కావ‌డంపై క‌మ‌ల్‌హాస‌న్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More News

ఒక సీన్‌... ఆరు రూ.6కోట్లు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. ఆర్య‌, ఆర్య‌2 చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది. సినిమాపై భారీ

మంచి మ‌న‌సు చాటుకున్న తార‌క్‌

కోవిడ్ 19 కారణంగా పేద ప్ర‌జ‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తివారు చాలా క‌ష్టాల ప‌డుతున్నారు. సెల‌బ్రిటీలు చాలా మంది వారికి త‌మ వంతు సాయాన్ని అందిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తార‌క్ త‌న ఆఫీసులో ప‌నిచేస్తోన్న సిబ్బందికి

మెగాస్టార్ మ‌ల్టీస్టార‌ర్.. మ‌రో హీరో ఎవ‌రంటే?

రీ ఎంట్రీ త‌ర్వాత మెగాస్టార్ వ‌రుస సినిమాల‌తో స్పీడు చూపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న హీరోగా న‌టిస్తోన్న చిత్రం ‘ఆచార్య‌’. కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

ట్రాక్‌ పై నిద్రిస్తున్న 17 మంది మృతి

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్వగ్రామాలకు బయల్దేరిన రైల్వే కూలీలు ట్రాక్‌పై నిద్రిస్తుండగా వారిపై నుంచి గూడ్స్ రైలు దూసుకెళ్లింది.

మ‌రో తెలుగులో సినిమాలో విల‌న్‌గా అర‌వింద‌స్వామి..?

అర‌వింద‌స్వామి.. 1980-90 సినిమాల్లో హీరోగా న‌టించి అప్ప‌టి అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా మారిపోయారు. అయితే సినిమా రంగం నుండి ఆయ‌న ఉన్న‌ట్లుండి ఎక్కువ గ్యాప్ తీసుకున్నారు.