నో చెప్పేసిన కాజ‌ల్‌...

  • IndiaGlitz, [Saturday,April 07 2018]

ఎవైరెనా డబుల్ రెమ్యునరేషన్ ఇస్తే సినిమాలు వద్దనుకుంటారా! ఎగిరి గంతేసి చేయుడానికి రెడీ అవుతారు. కానీ కాజల్ అగర్వాల్ అలా చేయలేదు. రెట్టింపు డబ్బులు ఇస్తామన్నా సింపుల్‌గా నో చెప్పేసింది ఈ పంజాబీ గుడియా.

వివరాల్లోకి వెళితే.. 'చంద్రముఖి' సహా పలు విజయువంతైమెన చిత్రాలను తెరకెక్కకింన సీనియర్ డైరెక్టర్ పి.వాసు.. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేయుడానికి కథను సిద్ధం చేసుకున్నారు.

ఈ చిత్రంలో మెయిన్ లీడ్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తే బావుంటుందని ఆయన భావించి ఆమెను సంప్రదించారట. డేట్స్ అడ్జస్ట్ చేసి సినిమాలో నటిస్తే డబుల్ రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా నిర్మాతలు సిద్ధమ‌య్యారు.

అయితే మరో ఆలోచనకు తావివ్వకుండా కాజల్ సినిమాలో నటించనని తేల్చేసిందట. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ బాలీవుడ్ తమిళ రీమేక్ క్వీన్‌లో నటిస్తోంది. 

More News

 వైజాగ్‌ ఆర్ కె బీచ్ లో నా పేరు సూర్య సైకత శిల్పం

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ  మే 4న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానున్న చిత్రం 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా'.

'రంగ‌స్థ‌లం' ను అభినందించిన మహేశ్‌, రాజ‌మౌళి

రామ్‌చ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం 'రంగ‌స్థ‌లం'. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం మార్చి 30న విడుద‌లైంది.

న‌టుడు రావు ర‌మేశ్ త‌ల్లి క‌న్నుమూత

ప్ర‌ముఖ దివంగ‌త న‌టుడు రావు రమేశ్ త‌ల్లి క‌మ‌ల‌కుమారి(77)ఈరోజు ఉద‌యం క‌న్నుమూశారు.

నాగార్జున - వర్మల 'ఆఫీసర్' టీజర్ రిలీజ్ డేట్

తెలుగు చలనచిత్ర చరిత్రలో 'శివ'కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి సంచలనాత్మక చిత్రాన్ని అందించిన కింగ్ నాగార్జున, సెన్సషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మల కలయికలో వస్తున్న చిత్రం 'ఆఫీసర్'.

సాయిధ‌ర‌మ్ తేజ్‌, ఎ.క‌రుణాక‌ర‌న్‌, కాంబినేష‌న్‌లో ల‌వ్‌స్టోరీగా రూపొందుతోంది - నిర్మాత కె.ఎస్‌.రామారావు

సుప్రీమ్ హీరో సాయిధ‌ర్ తేజ్ హీరోగా క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.45గా ఎ.క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో