ఎన్టీఆర్ ఘాట్ లో ఎన్టీఆర్..

  • IndiaGlitz, [Thursday,May 26 2016]
ఈ నెల 28న స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు జ‌యంతి. ప్ర‌తి సంవ‌త్స‌రం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తాత ఎన్టీఆర్ జయంతి రోజున ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి నివాళులు అర్పిస్తారు. అయితే...ఈసారి ఎన్టీఆర్ జ‌యంతైన ఈనెల 28న‌ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చెన్నైలో జ‌న‌తా గ్యారేజ్ షూటింగ్ లో పాల్గొంటారు. అందుచేత ఈ రోజు యంగ్ టైగ‌ర్.... ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి తాత ఎన్టీఆర్ కి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ తో పాటు జ‌న‌తా గ్యారేజ్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌, నిర్మాత‌లు య‌ల‌మంచిలి ర‌వి, మెహ‌న్ సి.వి.ఎమ్ కూడా ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి నివాళులు అర్పించారు. అనంత‌రం ఎన్టీఆర్ మ‌రియు జ‌న‌తా గ్యారేజ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కొర‌టాల శివ‌, య‌ల‌మంచిలి ర‌వి, మెహ‌న్ లు చెన్నైవెళ్లారు.

More News

ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ లేటెస్ట్ అప్ డేట్..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందుతున్న‌భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తుంది. మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

షూటింగ్ లో గాయపడ్డ విశాల్...

తమిళంలో మరుదు(తెలుగులో రాయుడుగా మే 27న విడుదలవుతుంది)తో సక్సెస్ అందుకున్న విశాల్ సురాజ్ దర్శకత్వంలో కత్తిసన్ డై అనే చిత్రంలో నటిస్తున్నాడు.

సూప‌ర్ స్టార్ బర్త్ డే గిఫ్ట్..

సూప‌ర్ స్టార్ కృష్ణ న‌టించిన తాజా చిత్రం శ్రీశ్రీ. ఈ చిత్రాన్ని ముప్ప‌ల‌నేని శివ తెర‌కెక్కించారు. ఎస్.బి.ఎస్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై శ్రీసాయి దీప్, బాలు రెడ్డి, షేక్ సిరాజ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ప్రభాస్ తో మూవీ ప్లాన్ చేస్తున్న బన్ని డైరెక్టర్

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తో సరైనోడు సినిమా తెరకెక్కించి బ్లాక్ బష్టర్ సాధించిన సక్సెస్ ఫుల్ బోయపాటి శ్రీను తదుపరి చిత్రాన్ని

ఒక మ‌న‌సు రిలీజ్ డేట్ ఖ‌రారు..

మెగా ఫ్యామిలీ నుంచి తొలిసారి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న నిహారిక న‌టించిన చిత్రం ఒక మ‌న‌సు. ఈ చిత్రంలో నాగ శౌర్య - నిహారిక జంట‌గా న‌టించారు.