జయహో రామానుజా లోగో ఆవిష్కరణ

  • IndiaGlitz, [Sunday,December 24 2017]

స్వర్ణ భారతి క్రియేషన్స్ అద్వర్యం లో సాయి వెంకట్ స్వీయ దర్శకత్వం లో జయహో రామానుజా సినిమా యొక్క లోగో ఆవిష్కరణ జరిగింది . లయన్ వెంకట్ గతంలో నీతోనే నేనునా, యువకులు, విజయానికి సిద్ధం , గల్లీ కురాళ్ళ, పైచాచి 2 , షాలిని సినిమాలు నిర్మించారు.

జయహో రామానుజా చిత్రం గురించి మాట్లాడుతూ "భగవత్ రామానుజాల చరిత్ర శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల దేవస్థాన నిర్మాణము, వెంకటేశ్వర స్వామి మహిమలు చూపిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు జె ఎల్ శ్రీనివాసు హాలీవుడ్ లో బ్రతుకమ్మ పాట పడినందుకు తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ రావటం తో వారిని ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వేణు గోపాల చారి తెలంగాణ సలహాదారుడు ఢిల్లీ , ప్రతాని రామకృష్ణ గౌడ్, కవిత మరియు ఇతర ప్రముఖులు పాల్గున్నారు.

More News

వెంకీకి జోడీగా నదియా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'అజ్ఞాతవాసి'.

పోస్ట్ ప్రొడక్షన్లో నిత్య సినిమా

పేరుకి కేరళకుట్టి అయినా..తెలుగువారికి అనతికాలంలోనే దగ్గరైంది నిత్యా మీనన్.అలా మొదలైందితో తెలుగు తెరకు పరిచయమైన ఈ బొద్దుగుమ్మ.

వాయిదా పడ్డ నాని చిత్రం

ఎం.సి.ఎతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు యువ కథానాయకుడు నాని.

'తొలి ప్రేమ' వాయిదా పడనుందా?

తొలిప్రేమ.. తెలుగు తెరపై సంచలనం సృష్టించిన ప్రేమకథా చిత్రమిది.

హీరోకి తల్లి పాత్రలో మీనా

తొలుత బాలనటిగా తెరంగేట్రం చేసి..తరువాత కాలంలో కథానాయికగానూ రాణించారు మీనా.