'జేమ్స్ బాండ్' సక్సెస్ టూర్

  • IndiaGlitz, [Monday,July 27 2015]

అల్లరి నరేష్, సాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై రూపొందిన చిత్రం జేమ్స్ బాండ్'. నేను కాదు నా పెళ్లాం' ట్యాగ్ లైన్. సాయి కిషోర్ మచ్చ దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. జూలై 24న విడుదలైన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ మంచి కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా సక్సెస్ సాధించిన సందర్భంలో చిత్రయూనిట్ సక్సెస్ టూర్ ను నిర్వహిస్తుంది. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, తుని, కాకినాడ, రాజమండ్రి, తణుకు, భీమవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరుల్లో చిత్ర యూనిట్ అభిమానులను,ప్రేక్షకులను మీట్ అవుతున్నారు.

టూర్ విశేషాలు...

27-05-15

11.00 – శ్రీకాకుళం- మారుతి థియేటర్

1.30 – విజయనగరం- లీలామహాల్ థియేటర్

3.30 – వైజాగ్ – లీలామహాల్, సంఘం థియేటర్

6.30 - తుని – రామ థియేటర్

8.00 – కాకినాడ – దేవి మల్టీప్లెక్స్

9.30 – రాజమండ్రి – కుమారి థియేటర్

28-05-15

11.00 తణుకు – ప్రత్యూష థియేటర్

2.30 భీమవరం – గీతా మల్టీప్టెక్స్

4.00 - ఏలూరు- సత్యనారాయణ మినీ థియేటర్

7.00 – విజయవాడ – అన్నపూర్ణ థియేటర్

9.30 – గుంటూర్ – మెట్రో థియేటర్

More News

'కేటుగాడు' ఆడియో విడుదల

తేజస్ లో ఎదగాలని తపనతో పాటు కసి కూడా ఉంది. ఎనర్జీతో పాటు ఎదుటివారు చెప్పేది వినే తత్వమున్న వ్యక్తి అంటూ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ హీరో తేజస్ గురించి అన్నారు.

రాజకీయాల్లో చేరనంటున్న స్టార్ హీరోయిన్ ..

ఇండస్ట్రీలోకి ఎంటరై దశాబ్ద కాలం దాటినా వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్న హీరోయిన్స్ లో చెన్నై సొగసరి త్రిష ఒకటి. తెలుగు,

ఆంధ్ర-తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో 'జిల్లా' - ఆర్.బి.చౌదరి

స్విర్ జూబ్లీ (25 సంవత్సరాు) పూర్తి చేసుకొన్న సూపర్ గుడ్ ఫిలింస్ నుంచి 85వ సినిమాగా రూపొంది, తమిళంలో 100 రోజులకుపైగా ప్రదర్శితమైన ‘జిల్లా’ తెలుగులోనూ హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతుండడం చాలా ఆనందంగా ఉందని,

ఆగస్టు 14న వస్తున్న 'సినిమా చూపిస్త మావ'

‘ఉయ్యాల జంపాల’ జంట రాజ్తరుణ్-అవికాగోర్ నటిస్తున్న ‘సినిమా చూపిస్త మావ’ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు.

ఆదితో పవన్ మరదలు...

ప్రేమకావాలి, లవ్ లీ, ప్యార్ మే పడిపోయానే, సుకుమారుడు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆది ప్రస్తుతం గరమ్ సినిమా చేస్తున్నాడు.