ఇప్పుడు మలయాళంలో....

  • IndiaGlitz, [Tuesday,September 15 2015]

ఫ్యామిలీ చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్న జ‌గ‌ప‌తిబాబు ఉన్న‌ట్టుండి యు ట‌ర్న్ తీసుకుని 'లెజెండ్' సినిమాతో విల‌న్‌గా అవ‌తారం ఎత్తాడు. త‌ర్వాత ర‌జ‌నీకాంత్ 'లింగ' చిత్రంలో కూడా విల‌న్‌గానే న‌టించాడు. త‌ర్వాత 'పిల్లా నువ్వులేని జీవితం', 'శ్రీమంతుడు' చిత్రాల్లో క్యారెక్ట‌ర్ న‌టుడుగా రాణించాడు. ఒక‌ప్ప‌టి హీరో కంటే విల‌న్‌గానే జ‌గ‌ప‌తిబాబు విల‌న్‌గానే బిజీగా ఉన్నాడు. తాజా స‌మాచారం ప్ర‌కారం జ‌గ‌ప‌తిబాబు ఇప్పుడు మ‌ల‌యాళంలో కూడా క‌నిపించ‌నున్నాడు. మోహ‌న్‌లాల్ హీరోగా చేస్తున్న 'పులి మురుగ‌న్' చిత్రంలో ఇప్పుడు నటిస్తున్నాడ‌ట‌. ఈ చిత్రంలో న‌మిత‌, క‌మ‌లినీ ముఖ‌ర్జీ త‌దిత‌రులు కూడా న‌టిస్తుండ‌టం విశేషం.

More News

నాగ్ , కార్తీ ల మూవీ ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్...

నాగార్జున,కార్తీ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.వంశీ పైడిపల్లి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

చైనాలో ప్రభాస్ సందడి

‘బాహుబలి’ సినిమా రిలీజ్ తర్వాత తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. నిజం చెప్పాలంటే ఓ రకంగా ఊపిరి లూది సినిమా స్పాన్ పెరిగేలా చేసింది.

రజనీకాంత్ కి వార్నింగ్...

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం'కబాలి'సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.

ఆ బ‌హుమ‌తి విలువ అదిరింది

యాదృచ్చిక‌మో ఏమో కానీ మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌కు త‌న సినిమా గ‌జినీ త‌రహాలోనే కాస్ట్‌లీ బాయ్‌ఫ్రెండ్, మైక్రోమ్యాక్స్ కో ఫౌండ‌ర్ రాహుల్‌శ‌ర్మ‌దొరికాడు.

కొర‌టాల శివ త‌దుప‌రి చిత్రం ఫిక్స్ అయ్యింద‌ట‌

మిర్చి, శ్రీమంతుడు...చిత్రాల‌తో వ‌రుస‌గా సంచ‌ల‌న విజ‌యాలు సాధించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌చుకున్న క్రేజీ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌.