రవితేజతో మళ్ళీ...

  • IndiaGlitz, [Tuesday,February 09 2016]

బెంగాల్ టైగ‌ర్ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ వెంట‌నే సినిమా చేయ‌లేదు. నిజానికి దిల్‌రాజు బ్యాన‌ర్‌లో వేణుశ్రీరాం ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయాల్సి ఉన్న‌ప్ప‌టికీ కొన్ని కార‌ణాల‌తో సినిమా ఆగిపోయింది. ఇప్పుడు ర‌వితేజ చ‌క్రి సినిమాను స్టార్ట్ చేశాడు. కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశిఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌నుందట‌. అధికార‌క స‌మాచారం రావాల్సి ఉంది. రీసెంట్‌గా ర‌వితేజ న‌టించిన బెంగాల్ టైగ‌ర్‌లోన‌టించిన రాశిఖ‌న్నా రవితేజ‌తో ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ట‌. నిజానికి ఈ చిత్రంలో హీరోయిన్‌గా అమీజాక్స‌న్‌ను సంప్ర‌దించార‌ట‌. అయితే అమీ జాక్స‌న్ హై రెమ్యున‌రేష‌న్ నిర్మాత‌ల‌ను బెంబేలెత్తించింద‌ట‌. దాంతో నిర్మాత‌లు రాశిఖ‌న్నా వైపు మొగ్గు చూపార‌ట‌.

More News

కొత్త టైటిల్ రిజిష్టర్ చేసిన నాగ్..

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. సంక్రాంతికి రిలీజైన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం నాగ్ కెరీర్ లోనే నెం 1 చిత్రంగా నిలిచింది.

చైతు కూడా లాగించేశాడు...

నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం మజ్ను. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణను జరుపుకుంటుంది.

పెదనాన్నకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్...

రెబల్ స్టార్ కృష్ణంరాజు...తన దర్శకత్వంలో ప్రభాస్ తో సినిమా చేయాలనేది ఎప్పటి నుంచో కోరిక. ఈ సినిమా కోసం గత కొన్ని రోజులుగా కధా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రభాస్ బాహుబలి 2లో బిజీగా ఉండడం వలన ఈ సినిమా పూర్తయిన తర్వాతే పెదనాన్న కృష్ణంరాజు డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా ఉంటుందనుకున్నారు.

సుకుమార్‌తో గీతాఆర్ట్స్ సినిమా

నాన్న‌కు ప్రేమ‌తో స‌క్సెస్ తర్వాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రాంచ‌రణ్ హీరోగా సినిమా ఉంటుంద‌ని మ‌న‌కు తెలిసిందే.

తమిళ డైరెక్టర్ కి ఓకె చెప్పిన రానా...

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో రానా.