హేబా ప‌టేల్ సైలైంట్‌గా కానిచ్చేస్తుందా..?

  • IndiaGlitz, [Wednesday,August 10 2016]

కుమారి 21 ఎఫ్ చిత్రంతో కుర్ర‌కారుకి బాగా ద‌గ్గ‌రైన హీరోయిన్ హేబా ప‌టేల్‌. ప్ర‌స్తుతం నేను..నా బాయ్‌ఫ్రెండ్స్‌, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా చిత్రాలల్లో న‌టిస్తుంద‌ని తెలుసు. అయితే హేబాప‌టేల్ ప్ర‌ధాన పాత్ర‌లో తెలుగు, త‌మిళంలో మ‌రో అడ‌ల్ట్ కామెడి చిత్రం రూపొందుతుంద‌ట‌. ఈ కొత్త చిత్రంలో హేబా ప‌టేల్ చాలా కీల‌కంగా ఉంటుంద‌ని అంటున్నారు.

మరి హేబా అంత సైలెంట్ గా ఈ సినిమా చేసేయ్యడానికి కారణంలేంటో తెలియడం లేదు కానీ పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలిసే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి. కుమారి 21 ఎఫ్ చిత్రంతో హేబా ప‌టేల్ క్రేజ్ ఒక్క‌సారిగా పెరిగింది. రీసెంట్‌గా ఆమె రాజ్‌త‌రుణ్‌తో న‌టించిన ఈడోక‌రం ఆడోర‌కం చిత్రం కూడా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది మ‌రి.

More News

బాల‌య్యమూవీలో దేవిశ్రీ చేయ‌డం లేదా..?

బాల‌య్య గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. క్రిష్ పెళ్ళి కార‌ణంగా గ్యాప్ తీసుకున్న ఈ యూనిట్ ఈ నెలాఖ‌రున హైద‌రాబాద్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ల్లో షెడ్యూల్ జ‌రుపుకోవ‌డానికి రెడీ అవుతుంది.

పూరి నెక్ట్స్ మూవీ టైటిల్ ఇదే..!

డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ క‌ళ్యాణ్ రామ్ తో ఇజం చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం ప్ర‌స్తుతం స్పెయిన్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ నెలాఖ‌రుకు స్పెయిన్ షెడ్యూల్ పూర్తి చేసి సెప్టెంబర్ 29న ఇజం చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

నాని - కీర్తి సురేష్ జంట‌గా నేను లోక‌ల్ ప్రారంభం

నేచుర‌ల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంట‌గా సినిమా చూపిస్త మావ ఫేమ్ త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో నేను లోక‌ల్ చిత్రం ఈరోజు ప్రారంభ‌మైంది.

గుంటూరు టాకీస్ కు సీక్వెల్

బుల్లి తెర యాంక‌ర్ రేష్మి హీరోయిన్ గా, సిద్దు హీరోగా, సీనియ‌ర్ న‌రేష్‌ కీల‌క పాత్ర‌లో ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలో గుంటూరు టాకీస్ సినిమా రూపొందిన‌ విష‌యం తెలిసిందే.

'శ్రీరస్తు శుభమస్తు' శాటిలైట్ హక్కులు...

అల్లు శిరీష్,లావణ్య త్రిపాఠి జంటగా పరుశురాం దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ నిర్మించిన చిత్రం శ్రీరస్తు శుభమస్తు.