రాజ‌మౌళి చిత్రంలో మ‌రోసారి...

  • IndiaGlitz, [Friday,November 30 2018]

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ 'ఆర్ ఆర్ ఆర్‌'(వ‌ర్కింగ్ టైటిల్‌).  ప్ర‌స్తుతం అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో వేసిన భారీ సెట్‌లో యాక్ష‌న్ పార్ట్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. కాగా ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంద‌ని స‌మాచారం.

ఇది వ‌ర‌కు ఎన్టీఆర్‌తో హీరోయిన్‌గా రాజ‌మౌళి ద‌ర్శ‌కత్వంలోనే 'య‌మ‌దొంగ‌' చిత్రంలో న‌టించింది. అయితే ఇంకా ఏదీ ఫైన‌లైజ్ కాలేద‌నేది స‌మాచారం. డి.వి.వి.దానయ్య మూడు వంద‌ల కోట్ల రూపాయ‌ల‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2020లో సినిమా విడుద‌ల‌వుతుంది. 

More News

విల‌న్‌గా మారుతున్న హీరో..

'బాయ్స్‌, బొమ్మ‌రిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా'..

'ఇండియ‌న్ 2' కి డేట్ లాక‌య్యింది

యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ...

లార్జ్‌లో ఆర్ ఆర్ ఆర్ యాక్ష‌న్స్ సీక్వెన్స్‌

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'ఆర్ ఆర్ ఆర్‌'.

'2.0' ను లీక్ చేసిన త‌మిళ్ రాక‌ర్స్‌

ఇండియ‌న్ సినిమాల్లోనే భారీ బ‌డ్జెట్ చిత్రంగా 550 కోట్ల రూపాయ‌ల‌తో రూపొందిన విజువ‌ల్ వండ‌ర్ '2.0'. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్, అక్ష‌య్‌కుమార్

అల్లు అర్జున్ కొత్త ఆఫీస్‌

ఈ మ‌ధ్య హీరోలు నిర్మాత‌లుగా మారారు. ఇప్పుడు ఆ బాట‌లోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అడుగుపెట్టారేమో అనిపిస్తుంది. కానీ ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌నా లేదు.