దిల్ రాజు చేతిలో...

  • IndiaGlitz, [Thursday,February 11 2016]

స్టార్ ప్రొడ్యూస‌ర్‌, డ‌స్ట్రిబ్యూట‌ర్ అయిన దిల్ రాజు రెండు పెద్ద చిత్రాల నైజాం డిస్ట్రిబ్యూష‌న్ హ‌క్కుల‌ను చేజిక్కించుకున్నాడు. అందులో ఒక‌టి నాగార్జున, కార్తీల మ‌ల్టీస్టార‌ర్ ఊపిరి చిత్రం. ఈ చిత్రం మార్చి 25న తెలుగు, త‌మిళంలో గ్రాండ్ రిలీజ్ కానుంది. అందులో తెలుగు నైజాం హ‌క్కులు ఇప్పుడు దిల్‌రాజుకే ద‌క్కాయ‌ట‌. అలాగే సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, శ్రీకాంత్ అడ్డాల కాంబినేష‌న్‌లో రానున్న బ్ర‌హ్మోత్సవం. ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుద‌ల కానుంది. ఈ రెండు బిగ్ ప్రాజెక్ట్స్‌పై ప్రేక్ష‌కుల్లో, సినీ వ‌ర్గాల్లో మంచి అంచ‌నాలున్నాయి.

More News

సందీప్ తో అందాల రాక్షసి...

సందీప్ కిషన్ ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నాడు.నిత్యామీనన్ తో కలిసి 'ఒక్క అమ్మాయి తప్ప' సినిమా,మరో సినిమాగా మలయాళ ‘నేరం’సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

తూచ్..అంటున్న సమంత...

హీరోయిన్ సమంత ఇప్పుడు తెలుగు,తమిళ చిత్రాలతో బిజీగా ఉంది.

సుప్రీమ్ సినిమాలో అల్లు హీరో..

మెగాస్టార్ మేనల్లుడు సాయిథరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం సుప్రీమ్.ఈ చిత్రాన్ని పటాస్ ఫేం అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.

పవన్ , మహేష్ ఒకేరోజు రిలీజ్ చేస్తున్నారు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్ధార్ గబ్బర్ సింగ్ చేస్తున్నారు.బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.సూపర్ స్టార్ మహేష్ బ్రహ్మోత్సవం సినిమా చేస్తున్నారు.

మరో రీమేక్ లో వెంకీ....

విక్టరీ వెంకటేష్ గ్యాప్ తీసుకుని సినిమాలు వరుస బెట్టి చేస్తున్నాడు.ఇప్పటికే మారుతి దర్శకత్వంలో బాబూ బంగారం సినిమాను విడుదలకు రెడీ చేస్తున్నారు.