ఈ విషయం తెలిస్తే మాస్క్ లేకుండా బైక్‌పై ఎట్టి పరిస్థితుల్లో తిరగరు!

  • IndiaGlitz, [Saturday,June 20 2020]

కరోనా సమయంలో మాస్క్ తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా మాస్క్ లేకుండా బైక్‌పై కనిపిస్తే ఆపి ఫైన్ వేస్తోంది. అయితే మా ఏరియాలో నిఘా పెద్దగా లేదు.. పోలీసులు కనిపించడం లేదులే అని నిర్లక్ష్యంగా మాస్క్ లేకుండా తిరిగారో అడ్డంగా బుక్కైపోతారు. ప్రతి ఏరియాలోనూ పోలీసులు సీసీ అమర్చిన విషయం తెలిసిందే. ఈ నిఘా నేత్రాలు మనల్ని అనుక్షణం మనల్ని పరిశీలిస్తూనే ఉంటాయి.

ఆఫీసులో కూర్చొని పోలీసులు మన ప్రతి కదలికనూ గమనిస్తున్నారు. మాస్క్ లేకుండా కనిపిస్తే బండి నంబర్ ఆధారంగా ఫైన్ నేరుగా మన మొబైల్‌కి వచ్చి చేరుతుంది. కాగా.. మాస్క్ లేకుండా కనిపిస్తే తెలంగాణలో అయితే రూ.500 - 1000 ఫైన్ వేస్తుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో మరింత కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మాస్క్ లేకుండా కనిపిస్తే వెంటనే అదుపులోకి తీసుకుని నేరుగా క్వారంటైన్‌కు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

More News

నేటి సాయంత్రం పదో తరగతి పరీక్షలపై స్పష్టతనిస్తాం: ఏపీ విద్యాశాఖామంత్రి

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యార్థుల్లో కొన్ని అనుమానాలున్నాయి.

'సీటీమార్' లో కబడ్డీ కోచులుగా గోపీచంద్, తమన్నా

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్ హీరోగా, మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌  పతాకంపై  శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం `సీటీమార్‌`.

షాకిస్తున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.. కాస్త ఊరటనిచ్చే అంశమిదే..

జనాభాలో ప్రపంచంలోనే రెండో పెద్ద దేశం మనది.

తెలంగాణ కరోనా టెస్టులు, ట్రీట్‌మెంట్‌లో షాకింగ్ విషయాలు వెలుగులోకి..

రాష్ట్రాలన్నీ ట్రేసింగ్.. టెస్టింగ్.. ట్రీట్‌మెంట్ విధానంతో ముందుకు సాగుతుంటే.. తెలంగాణలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బండ్ల గ‌ణేశ్‌కు క‌రోనా పాజిటివ్‌

ప్రపంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప‌లు రంగాలు ఇబ్బందులు ప‌డుతున్నాయి.