సమాజమే అంతేనంటున్న హీరోయిన్...

  • IndiaGlitz, [Monday,December 26 2016]

అమ‌లాపాల్‌...ఈ మ‌ల‌యాళీ హీరోయిన్ కెరీర్ మంచి ఊపులో ఉన్న‌ప్పుడే ద‌ర్శ‌కుడు ఎ.ఎల్‌.విజ‌య్‌ను పెళ్లి చేసుకుంది. అయితే ఇద్దరి మ‌ధ్య గొడ‌వ‌లు రేగ‌డం ఇద్ద‌రూ విడిపోవ‌డం జ‌రిగింది. ఇప్పుడు అమ‌లా పాల్ త‌న సినిమాల‌తో బిజీగా ఉంటూ వ‌స్తుంది. అయితే విడాకులు త‌ర్వాత హీరో ధ‌నుష్‌తో అమ‌ల క్లోజ్‌గా ఉంటుంద‌ని కోలీవుడ్‌లో వార్తలు వ‌చ్చాయి. దీనిపై అమ‌లా ఘాట‌గానే స్పందించింది. ఏమీ తెలియ‌కుండానే ఇద్ద‌రి వ్య‌క్తుల మ‌ధ్య లింక్‌లెలా పెట్టేస్తారు.

ధ‌నుష్ నాకు ఎప్పుడూ మంచి జ‌ర‌గాల‌ని కోరుకునే వ్య‌క్తి ధ‌నుష్‌. అలాంటి వ్య‌క్తి గురించి ఇలాంటి వార్త‌లు రావ‌డం భ‌రించ‌లేక‌పోతున్నాను. అయితే ఇలాంటి వార్త‌లకు కాలం చెల్ల‌వు. అయినా ఇలాంటి వార్త‌లు నేను అమ్మాయి కావ‌డం వ‌ల్ల‌నే వ‌స్తున్నాయి. ఎందుకంటే ఓ రిలేష‌న్‌షిప్ ఫెయిలైతే అంద‌రూ అమ్మాయినే నిందిస్తారు..మ‌న స‌మాజ‌మే అంతేనంటూ వాపోయింది...

More News

'శ్రీవల్లీ' టీజర్ ఆవిష్కరణ

తొలినాళ్లలో కథలు చెప్పడం ఎలాగో నాకు తెలిసేది కాదు.నా మొదటి సినిమా ఆర్య కథను నాలుగు గంటలు పాటు వినిపించాను.

బన్నిముద్దుల కూతురు పేరు......

అల్లుఅర్జున్,స్నేహరెడ్డి దంపతులకు అ్రలెడి అయాన్ అనే అబ్బాయి ఉన్నాడు.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'ఆకతాయి'

వి.కె.ఎ.ఫిలింస్ బ్యానర్ పై ఆశిష్ రాజ్,రుక్సార్ మీర్ హీరో హీరోయిన్లుగా రామ్ భీమన దర్శకత్వంలో

అల్లు అర్జున్ కూతురు పేరు..!

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్,స్నేహ రెడ్డి దంపతులకు 2014 ఏప్రిల్ 4న అయాన్ జన్మించారు.

ఓం నమో వేంకటేశాయ ఆడియో రిలీజ్ డేట్ ఖరారు..!

అక్కినేని నాగార్జున,దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రూపొందుతున్న నాలుగవ భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ.ఈ చిత్రాన్ని సాయికృపా ఎంటర్ టైన్ మెంట్ ప్రై.లిమిటెడ్ పతాకం పై ఎ.మహేష్రెడ్డి నిర్మిస్తున్నారు.