విల‌న్‌గా మారుతున్న హీరో..

  • IndiaGlitz, [Friday,November 30 2018]

'బాయ్స్‌, బొమ్మ‌రిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా'.. వంటి చిత్రాల‌తో  తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రై హీరో సిద్ధార్థ్ ఇప్పుడు ఎక్కువ‌గా త‌మిళ చిత్రాల వైపే ఫోక‌స్ పెడుతున్నాడు. ఆయ‌న త్రిభాషా చిత్రం 'గృహం' మంచి విజ‌యాన్ని సాధించింది. కాగా ఈ హీరో ఇప్పుడు విల‌న్‌గా మార‌బోతున్నాడ‌ట‌.

వివ‌రాల్లోకెళ్తే.. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై నాని హీరోగా విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే చిత్రంలో సిద్ధార్థ్ విల‌న్‌గా న‌టించ‌బోతున్నాడ‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో సినిమా సాగుతుంది. నిజ జీవితంలో మంచి స్నేహితులైన నాని, సిద్ధార్థ్ రీల్‌పై విరోధులుగా క‌న‌ప‌డబోతున్నార‌న్న‌మాట‌. 

More News

'ఇండియ‌న్ 2' కి డేట్ లాక‌య్యింది

యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ...

లార్జ్‌లో ఆర్ ఆర్ ఆర్ యాక్ష‌న్స్ సీక్వెన్స్‌

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'ఆర్ ఆర్ ఆర్‌'.

'2.0' ను లీక్ చేసిన త‌మిళ్ రాక‌ర్స్‌

ఇండియ‌న్ సినిమాల్లోనే భారీ బ‌డ్జెట్ చిత్రంగా 550 కోట్ల రూపాయ‌ల‌తో రూపొందిన విజువ‌ల్ వండ‌ర్ '2.0'. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్, అక్ష‌య్‌కుమార్

అల్లు అర్జున్ కొత్త ఆఫీస్‌

ఈ మ‌ధ్య హీరోలు నిర్మాత‌లుగా మారారు. ఇప్పుడు ఆ బాట‌లోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అడుగుపెట్టారేమో అనిపిస్తుంది. కానీ ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌నా లేదు.

ఒకే రోజున చిరంజీవి, ప్ర‌భాస్ పోటీ?

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా టైటిల్ పాత్రలో న‌టిస్తున్న ప్రెస్టీజియ‌స్ చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. చిరంజీవి 151వ చిత్ర‌మిది. 200 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం..