హేబా జోరు

  • IndiaGlitz, [Saturday,February 13 2016]

కుమారి 21 ఎఫ్ చిత్రంతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హేబా పటేల్, ఇప్పుడు వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. ఇప్పుడు మంచువిష్ణు, రాజ్ తరుణ్ హీరోలుగా నటిస్తున్న చిత్రంలో నటిస్తుంది. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మోహన్ లాల్, గౌతమి నటిస్తున్న చిత్రంలో కీలకపాత్ర కోసం ఎన్నికైంది.

అలాగే శర్వానంద్ హీరోగా మహేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో నటించనుంది. వి.వి.వినాయక్ అసిస్టెంట్ దర్శకత్వంలో రూపొందనున్న ఉమెన్ ఓరియెంటెడ్ మూవీలో చిత్రంలో నటించడానికి అంగీకరించిందని సమాచారం.

More News

లార్గన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగశౌర్య నూతన చిత్రం

కెరీర్‌ ప్రారంభం నుంచి లవ్‌స్టోరీలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నాగశౌర్య ఇప్పుడు కథా బలమున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

ఆ నిర్ణ‌యాన్ని హీరోకే వ‌దిలేసిన సుకుమార్

నాన్న‌కు ప్రేమ‌తో...సినిమాతో సూప‌ర్ స‌క్సెస్ సాధించిన సుకుమార్...త‌దుప‌రి చిత్రాన్ని రామ్ చ‌ర‌ణ్ తో చేయ‌డానికి ఫిక్స్ అయ్యారు.

కొత్త అవ‌తారంలో స‌రైనోడు

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా స‌రైనోడు సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కిస్తున్నారు.

మ‌నోజ్ శౌర్య మూవీ రిలీజ్ డేట్..

మంచు మ‌నోజ్ న‌టిస్తున్న తాజా చిత్రం శౌర్య‌. ఈ చిత్రాన్ని ద‌శ‌ర‌థ్ తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో మ‌నోజ్ స‌ర‌స‌న రెజీనా న‌టించింది.

తుంట‌రి టీజ‌ర్ రెస్పాన్స్

ప్రస్తుతం తెలుగులోకి పరిచయం అవుతున్న దర్శకులలో 100 లో 80% మంది రెగ్యులర్ మూస ధోరణి సినిమాలను లేదా హిట్ ఫార్ములాని నమ్ముకొని దర్శకులుగా పరిచయం కావడానికి ఇష్టపడుతున్నారు.