ప్రేమకథకు ఓకే చెప్పిన హేబా...

  • IndiaGlitz, [Tuesday,March 01 2016]

కుమారి 21 ఎఫ్ చిత్రంతో టాలీవుడ్ యూత్ కు దగ్గరైన హీరోయిన్ హేబాపటేల్ ఇప్పుడు విష్ణు హీరోగా, నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రంలో రాజ్ తరుణ్ సరసన మరోసారి నటిస్తుంది. ఈ అమ్మడు ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ చిత్రంలో కూడా నటిస్తుందని వార్తలు వినపడుతున్నాయి. అలాగే లెటెస్ట్ న్యూస్ ప్రకారం మరో ప్రేమకథాచిత్రంలో నటించడానికి రెడీ అయ్యింది. ఈచిత్రానికి వి.వి.వినాయక్ శిష్యుడు భాస్కర్ దర్శకత్వం వహిస్తాడని సమాచారం. ప్రస్తుతం సినిమాలో హీరో కోసం యూనిట్ వెతులాట ప్రారంభించిందని విశ్వసనీయవర్గాల సమాచారం. బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడట. త్వరలోనే సినిమా సెట్స్ లోకి వెళుతుందని సమాచారం.

More News

ప్రభాస్ తో మూవీ ప్లాన్ చేస్తున్నమనోజ్ డైరెక్టర్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి 2 మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

మెగా హీరో మూవీలో అనసూయ...

బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమై..అనతి కాలంలోనే బాగా పాపులర్ అయిన యాంకర్ టర్నడ్ యాక్ట్రస్ అనసూయ.

నాని న్యూమూవీ టైటిల్..

నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాథ ఇటీవల రిలీజై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

విక్టరీ తో జతకడుతున్న కాజల్...

విక్టరీ వెంకటేష్...ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో బాబు...బంగారం సినిమాలో నటిస్తున్నారు.

శ్రీకాంత్ తో సినిమా తీసిన తర్వాత ఇండస్ట్రీపై అభిప్రాయం మారింది - టెర్రర్ నిర్మాత షేక్ మస్తాన్

హోప్,కలవరమాయే మదిలో...చిత్రాలు తెరకెక్కించిన సతీష్ కాసెట్టి తెరకెక్కించిన తాజా చిత్రం టెర్రర్.శ్రీకాంత్ హీరోగా నటించిన టెర్రర్ మూవీని షేక్ మస్తాన్ నిర్మించారు.