తారక్ సినిమాతో హ్యాట్రిక్ కొడుతుందా?

  • IndiaGlitz, [Monday,August 14 2017]

చేసింది రెండు సినిమాలే. కానీ ఆ రెండు సినిమాల‌తో త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది కేర‌ళ కుట్టి నివేదా థామ‌స్‌. నేచుర‌ల్ స్టార్ నానితో జెంటిల్‌మేన్‌, నిన్ను కోరి అంటూ బ్యాక్ టు బ్యాక్ రెండు వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకుందీ ముద్దుగుమ్మ‌. ఈ రెండు చిత్రాల‌లోనూ న‌ట‌న‌కు స్కోప్ ఉన్న పాత్ర‌ల్లో సంద‌డి చేసిన నివేదా.. మూడో చిత్రంగా జైల‌వ‌కుశ చేస్తోంది. ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్న ఈ సినిమాలో రాశీ ఖ‌న్నా మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తోంది. వ‌చ్చే నెల 21న విడుద‌ల కానున్న ఈ చిత్రంతో హ్యాట్రిక్ హిట్స్ కొడ‌తాన‌న్న ధీమాతో ఉందట‌ నివేదా థామ‌స్. మ‌రి ఆమె న‌మ్మ‌కం ఎంత‌వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

More News

15వ 'సంతోషం' వార్షికోత్సవాలు..'సంతోషం' సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డుల వేడుక ఫంక్షన్!

'సంతోషం' 15వ వార్షికోత్సవాలు...సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం శనివారం సాయంత్రం హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా

రేపే ప్రారంభం కానున్న మహేష్ కొత్త సినిమా

సూపర్ స్టార్ మహేష్ ఇప్పుడు స్పైడర్ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకున్నాడు.

రానాకి గుర్తుండిపోయేలా..

ఏడేళ్ల క్రితం 'లీడర్ ' తో కథానాయకుడిగా తెరంగేట్రం చేసిన దగ్గుబాటి వారి వారసుడు రానాకి..

ప్రభాస్ అతిథిగా...

బాహుబలితో నేషనల్ స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో ప్రభాస్.

బాలకృష్ణ మళ్లీ అలాగే..

నందమూరి అందగాడు బాలకృష్ణకి సంక్రాంతి సీజన్ చాలా సార్లు కలిసొచ్చింది.