ఎస్‌బీఐ యూజర్స్‌కు గుడ్ న్యూస్.. ఇక మోసాలకు చెక్!

  • IndiaGlitz, [Friday,December 27 2019]

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాన్ని పనికొచ్చే పనులకంటే.. చిల్లర పనులకు పాల్పడుతూ మోసాలకు తెగ పాల్పడుతున్నారు. మరీ ముఖ్యంగా ఆన్‌లైన్ బ్యాకింగ్, ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా, డిజిటల్ పేమెంట్స్ విషయంలో చాలా మోసాలు జరుగుతున్నాయ్. అయితే ఇలాంటి మోసాలను అరికట్టడానికి భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకు ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ వినూత్న ప్రచారం చేస్తోంది.

ఎస్‌బీఐ ఓ మంచి ప్రయోగం!

ఇక నుంచి ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేయాలంటే ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్)ని ఎంటర్ చేయాల్సి ఉంది. కాగా.. రూ. 10 వేలు, అంతకు పైబడి విత్ డ్రా చేస్తే మీ రిజిస్టర్ మొబైల్‌ నంబర్‌కు ఈ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తేనే నగదు విత్ డ్రా అవుతుంది లేకుంటే ఆ ట్రాన్సాక్షన్ రద్దు కాబడుతుంది. అయితే ఇది ఎస్‌బీఐ ఏటీఎం కార్డులున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. ఎస్‌బీఐ కార్డులున్న వారు వేరే ఏటీఎంలలో విత్ డ్రా చేసినా.. వేరే బ్యాంకు ఖాతాదారులు ఎస్‌బీఐలో విత్ డ్రా చేసిన ఇది వర్తించదు. 2020 జనవరి ఫస్ట్ నుంచి ఈ ఓటీపీ అందుబాటులోకి రానుంది. మొత్తానికి చూస్తే.. ఎస్‌బీఐ ఓ మంచి కార్యక్రమానికి నడుం బిగించిందని చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి ప్రయోగం అన్ని బ్యాంకులు చేస్తే బాగుంటుందని కస్టమర్స్ చెబుతున్నారు.

More News

ఆ విష‌యంలో ర‌ష్మిక కంటే త‌మ‌న్నానే బెట‌రా!

ప్ర‌తి టైమ్‌లో స్టార్ హీరోయిన్స్ మ‌ధ్య కోల్డ్ వార్ సినిమాల రూపంలో జ‌రుగుతూనే ఉంటుంది. తాజాగా ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ స‌మంత‌, కీర్తిసురేష్‌, త‌మ‌న్నా,

డ‌బ్బింగ్ పూర్తి చేసిన మ‌హేశ్‌

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా న‌టిస్తోన్న 26వ చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`.  దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో

విజయసాయి మాటకు లెక్కలేకుండా పోయిందా!?

నవ్యాంధ్ర మూడు రాజధానులపై ఎంపీ విజయసాయిరెడ్డి ఓ మాట.. తాజాగా మంత్రి పేర్ని నాని మరో మాట చెప్పారు.

సీబీఐ రంగంలోకి దిగితే వైసీపీ, టీడీపీ నేతల పరిస్థితేంటి!?

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌ వర్సెస్ టీడీపీ అధినేత చంద్రబాబుగా పరిస్థితులు మారనున్నాయా..?.

రాజధాని మార్చే అధికారం మీకెక్కడిది!?: చంద్రబాబు

ఏపీ కెబినెట్ సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.