'గరుడ' కు ముహుర్తం కుదిరింది...

  • IndiaGlitz, [Tuesday,March 15 2016]

రాజమౌళి డైరెక్ట్ చేస్తాడని వినిపిస్తున్న గరుడ సినిమా కాదు..తమిళంలో చియాన్ విక్రమ్ హీరోగా తిరు దర్శకత్వంలో తెరకెక్కనున్న గరుడ సినిమాకు ముహుర్తం కుదిరింది. ఏప్రిల్ 1న సినిమా లాంచనంగా ప్రారంభం కానుంది. విక్రమ్ సరసన కాజల్ అగర్వాల్ తొలిసారి నటించనుంది. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ విలన్ గా నటించబోతున్నాడు. ఈ సినిమా కోసం అల్రెడి పెరంబూర్ సమీపంలో 100 ఏకరాల స్థలంలో సెట్ వేశారట. విక్రమ్ కొత్త లుక్ లో కనపడతాడని సమాచారం.

More News

నారా రోహిత్ తో చెన్నై సొగసరి...

ఇప్పుడున్న యంగ్ జనరేషన్ హీరోస్ లో నారారోహిత్ స్టయిలే వేరుగా ఉంది.

రజనీతో మరోసారి నయన...

సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రముఖి,కథానాయకుడు చిత్రాలతో పాటు శివాజీ చిత్రంలో ఓ పాట మెరిసిన నయనతార

మళ్ళీ నితిన్ ప్రొడ్యూస్ చేస్తున్నాడా?

ఇష్క్,గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాల విజయాలు తర్వాత హీరోగానే కాదు,నిర్మాతగా కూడా నితిన్ అందరి దృష్టిలో పడ్డాడు.

హార్ట్ స‌ర్జ‌రీ విజ‌య‌వంతం - లారెన్స్ సంతోషం..

గ్రూప్ డాన్స‌ర్ గా కెరీర్ ప్రారంభించి...కొరియోగ్రాఫ‌ర్ గా, హీరోగా, ద‌ర్శ‌కుడుగా, సంగీత ద‌ర్శ‌కుడిగా...ఇలా సినిమా రంగంలో త‌ను ప్ర‌వేశించిన ప్ర‌తి శాఖ‌లో విజ‌యం సాధించిన మ‌ల్టీ టాలెంటెడ్ ప‌ర్స‌న్ రాఘ‌వ లారెన్స్.

నాయ‌కి నా ఆఖ‌రి సినిమా అంటున్నస‌త్యం రాజేష్..

నిషా క‌ళ్ల త్రిష న‌టిస్తున్న తాజా చిత్రం నాయ‌కి. ఈ చిత్రం తెలుగు, త‌మిళ్ లో రూపొందుతుంది. ద్విభాషా చిత్రంగా రూపొందుతున్ననాయ‌కి చిత్రంలో స‌త్యం రాజేష్ హీరోగా న‌టిస్తున్నాడు.