టాకీపార్ట్ పూర్తి చేసుకున్న 'గరమ్'

  • IndiaGlitz, [Monday,September 14 2015]

సాయికుమార్ తనయుడు ఆది, హార్ట్ ఎటాక్' ఫేమ్ ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా గరమ్' చిత్రం రూపొందుతోన్న సంగతి విదితమే. ప్రస్తుతం సినిమా టాకీపార్ట్ ను పూర్తి చేసుకుంది. పెళ్ళైన కొత్తలో ఫేమ్ మదన్ ఈచిత్రానికి దర్శకుడు. వచ్చే నెల నుండి పాటల చిత్రీకరణ ప్రారంభమవుతుందట.

ఆగస్త్య ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. టాకీతో పాటు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుందని టాక్. సినిమా చాలా బాగా వస్తుందని యూనిట్ చాలా హ్యపీగా ఉన్నారట. ఈ సినిమాని సాయికుమార్ నిర్మిస్తుండటం విశేషం.

More News

సహజీవనంపై కాజల్ నోరు విప్పింది

లివ్ ఇన్ రిలేషన్ షిప్ అనేది ఇప్పుడు కామన్ పాయింట్ గా మారిపోయింది. కొందరు మన భారతీయ సంప్రదాయ సంస్కృతులకు అది వ్యతిరేకమంటుంటే, మరి కొందరేమో ఇద్దరు వ్యక్తులకు నచ్చినప్పుడు అందులో ఏం తప్పులేదని అంటున్నారు.

విక్రమ్ సినిమా ఆడియో రిలీజ్ డేట్..

'ఐ' చిత్రం తర్వాత చియాన్ విక్రమ్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ‘పత్తు ఎన్రదు కుళ్ళ’ సినిమా చేస్తున్నాడు.

అల్లు అర‌వింద్ చేతుల మీదుగా శివ‌మ్ ఆడియో రిలీజ్

యంగ్ హీరో రామ్ న‌టిస్తున్న‌తాజా చిత్రం శివ‌మ్. ఈ సినిమాలో రామ్ స‌ర‌స‌న రాశి ఖ‌న్నా న‌టించింది.ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ రెడ్డి తెర‌కెక్కించారు.

క‌మ‌ల్ నెక్స్ట్ ప్రాజెక్ట్?

క‌మ‌ల్‌హాస‌న్ ప్ర‌స్తుతం చీక‌ట‌రాజ్యం ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు. ఆయ‌న ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ‌శాఖ‌లో ప‌నిచేసిన రాజేష్‌.ఎం.సెల్వ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

గ‌ల్లా ఇంట్లో మ‌హేష్‌

శ్రీమంతుడు స‌క్సెస్‌లో ఉన్నారు మ‌హేష్‌. ఆ సినిమా విడుద‌లై స‌క్సెస్ అయిన త‌ర్వాత కొన్నాళ్ళ పాటు థాయ్‌ల్యాండ్‌కు వెళ్లొచ్చారు.