వెంక‌టేశ్‌తో నాలుగోసారి

  • IndiaGlitz, [Sunday,May 27 2018]

టాలీవుడ్ హిట్ పెయిర్స్‌లో వెంకటేశ్‌, న‌య‌న‌తార జోడి ఒక‌రు. ల‌క్ష్మీ, తుల‌సి, బాబు బంగారం చిత్రాల్లో ఈ జంట ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేసింది. ఇప్పుడు నాలుగోసారి ఈ జంట వెండితెర‌పై క‌నువిందు చేయ‌నుంద‌ట‌. వివ‌రాల్లోకి వెళితే.. వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య హీరోలుగా ఓ మ‌ల్టీస్టార‌ర్ రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న ఈ సినిమాలో వెంక‌టేశ్ జోడిగా న‌య‌న‌తార న‌టించ‌బోతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. జూన్ నుండి సినిమా ప్రారంభం కానుంది. నాగ‌చైత‌న్య స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించ‌బోతుందని టాక్‌.

More News

వంద‌కోట్లు.. 4 భాష‌లు.. భారీ మ‌ల్టీస్టార‌ర్‌

మ‌లయాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్‌లాల్ టైటిల్ పాత్ర‌లో `మ‌ర‌క్కార్`- ది ల‌య‌న్ ఆఫ్ అరేబియ‌న్ సి అనే సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే.

అబుదాబి టు ఆర్‌ఎఫ్‌సి

ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో యు.వి. క్రియేషన్స్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘సాహో’

ఆరోజు ఎప్పటికీ రాదు - సన్నీ లియోన్

ప్రత్యేక పాత్రలు, స్పెషల్ సాంగ్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న సన్నీ లియోన్ ‘వీరమహాదేవి’ చిత్రంలో టైటిల్‌లో నటిస్తోంది.

మాదాల రంగారావు క‌న్నుమూత‌

ప్ర‌ముఖ న‌టుడు,నిర్మాత రెడ్‌స్టార్ మాదాల రంగ‌రావు ఆదివారం ఉద‌యం క‌న్నుమూశారు.

విదేశాల‌కు 'పంతం'

గోపీచంద్, మెహ‌రీన్ హీరో హీరోయిన్‌గా నటిస్తోన్న 25వ చిత్రం 'పంతం'. శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.చక్రవర్తి దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.