పసుపులేటి రామారావు మృతి పట్ల ఫిలిం న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ సంతాపం

  • IndiaGlitz, [Tuesday,February 11 2020]

పసుపులేటి రామారావు మృతి పట్ల ఫిలిం న్యూస్ క్యాస్టర్స్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసారు. 45 సంవత్సరాల నుండి సినిమా పాత్రికేయుడుగా అనుభువం ఉన్న రామారావు గారు మా అసోసియేషన్ గౌరవ సభ్యులుగా కొనసాగుతూ మాకు ఎప్పటి కప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ మమ్ములను ముందుండి నడిపిస్తున్న పసుపులేటి రామారావు ఇలా అకాల మరణం చెందటం తమకు తీవ్ర ద్రిగ్భ్రాంతిని కలిగించిందని వారు ఆవేదన వ్యక్తం చేసారు. ఈ రోజు సాయంత్రం ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేసారు.

More News

రామారావు నా ఆత్మబంధువు.. చిరు

సీనియర్ సినిమా జర్నలిస్టు పసుపులేటి రామారావు మృతిచెందిన విషయం తెలిసి మెగాస్టార్ చిరంజీవి తీవ్రదిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు.

టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిన ప్ర‌భాస్ సినిమా సెట్స్‌

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ తాజా చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న 20వ చిత్ర‌మిది.

మ‌రో క్రేజీ ఆఫ‌ర్ ద‌క్కించుకున్న పూజా హెగ్డే

ప్ర‌స్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవ‌రంటే పూజా హెగ్డే పేరు ప్ర‌ముఖంగా విన‌ప‌డుతుంది.

వీడియో చూసి ఎమోష‌న‌ల్ ట్వీట్ చేసిన బ‌న్నీ..

ఈ సంక్రాంతికి స్టైలిష్  స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టించిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా భారీ విజ‌యాన్ని సాధించింది.

అబ్దుల్ క‌లామ్ బ‌యోపిక్ వివాదం

మాజీ రాష్ట్ర‌ప‌తి, అణు శాస్త్ర‌వేత్త డా.అబ్దుల్ క‌లామ్ గురించి ప్రత్యేక‌మైన పరిచ‌యం అక్క‌ర్లేదు.