ఫ‌స్ట్ టైం క‌ల‌సి న‌టిస్తున్న‌తండ్రి, త‌న‌య‌..

  • IndiaGlitz, [Tuesday,January 05 2016]

ఫ‌స్ట్ టైం క‌ల‌సి న‌టిస్తున్న తండ్రి, త‌న‌య‌...ఎవ‌ర‌నుకుంటున్నారా..? క‌మ‌ల్ హాస‌న్, శ్రుతి హాస‌న్. తెర పై కూడా తండ్రీ కూతురు గా న‌టిస్తున్నార‌ని స‌మాచారం. శ్రుతి హాస‌న్ క‌థానాయికగా ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టి నుంచి తండ్రితో క‌ల‌సి ఎప్పుడు న‌టిస్తుందా అని ఎదురు చూసారు. ఇప్ప‌టికి ఆ టైమ్ వ‌చ్చింది. జాతీయ అవార్డు అందుకున్న డైరెక్ట‌ర్ టి.కె.రాజీవ్ కుమార్ క‌మ‌ల్, శ్రుతి ఇద్ద‌రికీ స‌రిపోయే స్ర్కిప్ట్ రెడీ చేసి క‌మ‌ల్ కి వినిపించార‌ట‌. క‌థ విని క‌మ‌ల్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని కోడంబాక‌మ్ క‌బురు.

టి.కె.రాజీవ్ కుమార్..ద‌ర్శ‌క‌త్వంలో క‌మ‌ల్ ప్ర‌స్తుతం ఓ సినిమా చేస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగులో అమ్మా..నాన్న ఆట అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ సినిమాలో అక్కినేని అమ‌ల‌, జ‌రీనా వ‌హాబ్ కూడా న‌టిస్తుండ‌డం విశేషం. అయితే క‌మ‌ల్, శ్రుతి తండ్రీ కూత‌రుగా ఈ సినిమాలోనే న‌టిస్తున్నారా...? లేక వేరే సినిమాలో న‌టిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.

More News

నేటి నుంచి స‌ర్ధార్ షూట్ స్టార్ట్..

గుజ‌రాత్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌ర్ధార్ నెల గ్యాప్ త‌రువాత తాజా షెడ్యూల్ ప్రారంభించారు. ఈరోజు నుంచి స‌ర్ధార్ తాజా షెడ్యూల్ హైద‌రాబాద్ భూత్ బంగ్లాలో స్టార్ట్ అయ్యింది.

కోర్టుకు హాజ‌రు కానున్న బ‌న్ని

స్ట‌యిలిష్ స్టార్ అల్లుఅర్జున్ కోర్టుకు హాజ‌రు కావ‌డమేమిట‌ని అనుకుంటున్నారా..కానీ ఇది నిజం. అల్లుఅర్జున్ ఓ భూవివాదం సంద‌ర్భంగా కోర్టు మెట్లాక్కిల్సి వ‌చ్చింది.

భీమవరం టాకీస్ 'బొంబాయి మిఠాయి' ట్రైలర్ ఆవిష్కరణ!

భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న తాజా చిత్రం'బొంబాయి మిఠాయి'.

రెండు హిట్ సినిమాలు వదిలేసిన రానా...

దగ్గుబాటి రానా బాహుబలి సినిమాలో నటించడం వలన రెండు హిట్ సినిమాలు వదిలేసాడట.ఇంతకీ ఆ రెండు హిట్ సినిమాలు ఏమిటనుకుంటున్నారా..?

క్రిష్ణాష్టమి రిలీజ్ డేట్ ఫిక్స్..

కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ నటించిన తాజా చిత్రం క్రిష్టాష్టమి.ఈ చిత్రాన్ని జోష్ ఫేం వాసు వర్మ తెరకెక్కించారు.