అంచనాలను మించేలా...

  • IndiaGlitz, [Friday,June 30 2017]

బోయపాటి శ్రీను, బెల్లం కొండ సాయి శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'జయ జానకి నాయక'. మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. 'జయ జానకి నాయక' సినిమా పరంగా బోయపాటిగారు ఇచ్చిన సపోర్ట్‌ను మరచిపోలేను. రవీందర్‌రెడ్డిగారు అన్‌ కాంప్రమైజ్‌డ్‌గా సినిమాను చేశారు. దేవిశ్రీప్రసాద్‌గారు ఎక్స్‌ట్రార్డినరీగా మ్యూజిక్‌ అందించారు. ఆగస్ట్‌ 11న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం.సినిమా అందరి అంచనాలను మించి ఉంటుందని తెలిపారు.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. మంచి కథకు తగ్గ టైటిల్‌ పెట్టాం. సినిమాలో క్యూట్‌ లవ్‌స్టోరీ ఉంటుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అన్ని ఎమోషన్స్‌ సినిమాలో ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుందని అన్నారు. ఈ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌, ప్రగ్యా జైశ్వాల్‌ హీరోయిన్స్‌గా నటించారు.

More News

అంతా రివర్సే...

తెలుగులో'నేను శైలజ'సినిమాతో హిట్ కొట్టిన చెన్నై సొగసరి కీర్తి సురేష్.

విలన్ గా ఫ్యామిలీ హీరో...

ఇప్పుడు సీనియర్ హీరోస్ అందరూ విలన్స్ గా మారుతున్నారు.

ప్రభుదేవాతో మరోసారి...

కొరియోగ్రాఫర్ నుండి డైరెక్టర్ గా మారిన ప్రభుదేవా దర్శకత్వంలో మంచి విజయాలను అందుకున్నాడు.

ట్రైలర్ చూడగానే సినిమా చూడాలనే ఆసక్తి కలిగింది..డెఫనెట్ గా సినిమా హిట్ అవుతుంది - ఎస్.ఎస్.రాజమౌళి

వరుస సక్సెస్ లతో డబుల్ హ్యాట్రిక్ సాధించిన నేచురల్ స్టార్ నాని తాజాగా 'నిన్ను కోరి'

'పైసా వసూల్ ' తర్వాత పూరి సినిమా అదే!

విభిన్న కథలకు,విభిన్న చిత్రాలకు పూరి జగన్నాథ్ పెట్టింది పేరు.