ఎన్టీఆర్ చిత్రంలో ఈషా

  • IndiaGlitz, [Wednesday,May 23 2018]

ప్ర‌స్తుతం 'అ!', 'అమి తుమీ' వంటి చిత్రాల‌తో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది ఈషా రెబ్బా . ఈ అమ్మడుకి అదృష్టం త‌లుపు త‌ట్టింది. ఈసారి యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ చిత్రం 'అర‌వింద స‌మేత...' చిత్రంలో న‌టించ‌నుంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది.

మ‌రో హీరోయిన్‌గా ఈషా నటించ‌నుంది మ‌రి. ఈషా పాత్ర‌కు ఉన్న ప్రాధాన్య‌మేంటో తెలియాలంటే కొంత‌కాలం ఆగాల్సిందే. ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు, నాగ‌బాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

More News

మారుతి, చైత‌న్య‌కి మ‌రోసారి క‌లిసొస్తాడా?

ఫీల్ గుడ్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు గోపీసుందర్.  2015లో వచ్చిన 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' లాంటి చిత్రంతో ఆ విష‌యాన్ని నిరూపించుకున్నారు.

18 ఏళ్ళ త‌రువాత..

అక్కినేని నాగార్జున నటించిన సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా..

రెండు నెల‌ల పాటు యు.ఎస్‌లో ర‌వితేజ బిజీ

ఏడాదికి కనీసం మూడు సినిమాలైనా విడుదలయ్యేట్టు ప్లాన్ చేసుకుంటున్నారు రవితేజ.

దిల్ రాజు, భూమా అఖిలప్రియ చేతుల మీదుగా 'బంగారి బాలరాజు' పాటలు విడుదల

బంగారి బాలరాజు చిత్రం ఆడియోలోని మొదటి మూడు పాటలను నందమూరి కళ్యాణ్ రామ్, నిర్మాతలు అశ్వనీదత్, అనిల్ సుంకర విడుదల చేసిన సంగతి తెలిసిందే.

డ్రైవర్ రాముడు టీజర్ ను విడుదల చేసిన సుధీర్ బాబు

నవ్వుల వీరుడు షకలక శంకర్ హీరో గా  రాజ్ స‌త్య దర్శకత్వంలో