దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ లేటెస్ట్ అప్ డేట్..!

  • IndiaGlitz, [Tuesday,January 31 2017]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - హరీష్ శంక‌ర్ కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు యాభై శాతం పైగానే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జ‌రుపుకుంటుంది.

డీజే ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ లుక్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయ‌నున్నారని స‌మాచారం. ఈ చిత్రానికి యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సమ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌నున్నారు.

More News

విక్రమ్ తో మిల్కీ బ్యూటీ

విలక్షణ నటుడుగా పేరున్న వారిలో చియాన్ విక్రమ్ ఒకడు. అందుకే తెలుగు, తమిళంలో విక్రమ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. విక్రమ్ గత చిత్రం ఇంకొక్కడు సినిమా వంద కోట్లను కలెక్ట్ చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

నాని డైరెక్టర్ తో శర్వానంద్....

ఇప్పుడున్న యంగ్ హీరోస్ లో హీరో నాని సేఫ్ జోన్ హీరోగా నిలిచాడు.

తారక్ నాప్రాణం అంటున్న యువ హీరో..!

తారక్ నా ప్రాణం అంటున్న యువ హీరో ఎవరో కాదు..మంచు మనోజ్.

ఎన్టీఆర్ హీరోయిన్ కన్ ఫర్మ్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సర్ధార్ గబ్బర్ సింగ్ ఫేమ్ బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

సాయిధరమ్ తేజ్ జవాన్ ప్రారంభం..!

మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా రచయిత బి.వి.ఎస్ రవి దర్శకత్వంలో జవాన్ చిత్రం