రాజకీయ భీష్మపితామహుడ్ని కోల్పోయాం డా. ఎం.మోహన్ బాబు

  • IndiaGlitz, [Wednesday,August 08 2018]

దాసరి దర్శకత్వంలో తెరకెక్కిన నీడ, బంగారక్క చిత్రాలకుగాను స్వర్గీయ కరుణానిధి గారి నుంచి అవార్డులు అందుకోవడం ఎప్పటికీ మరువలేను. ఆయన ఉత్తమ రాజకీయ నాయకుడు మాత్రమే కాదు అద్భుతమైన రచయిత, వక్త. ఆయన మాటలు ఉద్వేగపరుస్తాయి.

ఆయన కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. ఆయన మరణం చాలా బాధాకరంగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరి, ఆయన కుటుంబానికి ఆ శిరిడి సాయినాధుని ఆశీస్సులతో మనోధైర్యం సిద్ధించాలని కోరుకొంటున్నాను.

More News

నాగార్జున‌, నాని దేవ‌దాసు ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

నాగార్జున‌, నాని హీరోలుగా న‌టిస్తోన్న దేవ‌దాసు ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

హీరోగా మారుతున్న ద‌ర్శ‌కుడు...

ప్రేమ‌క‌థా చిత్రాల‌ను అద్భుతంగా తెర‌కెక్కించే ద‌ర్శ‌కుల్లో గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ ఒక‌రు.

అదే హీరోయిన్‌తో క‌మ్ముల‌...

ఫీల్ గుడ్ మూవీలు చేసే ద‌ర్శ‌కుల్లో శేఖ‌ర్ క‌మ్ముల ఒక‌రు. గ‌త ఏడాది ఫిదాతో మంచి స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు శేఖ‌ర్ క‌మ్ముల‌. ఇప్పుడు మ‌రో సినిమాకి రంగం సిద్ధం చేస్తున్నారు.

అఖిల్ టైటిల్‌..?

అఖిల్ మూడో సినిమా జూన్ నుండి సెట్స్‌కి వెళ్లనుంది. 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో బివిఎస్ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'పైసా పరమాత్మ' టైటిల్‌ తో పాటు మోషన్‌ పోస్టర్‌ చాలా ఇంప్రెసివ్‌గా వుంది - రాజ్‌ కందుకూరి

కొత్తదనం ఉంటే ప్రేక్షకులు ఎలాంటి చిత్రాన్నైనా ఆదరిస్తారని లేటెస్ట్‌గా 'గూఢచారి' చిత్రంతో మరోసారి రుజువు చేసారు. స్టార్స్‌ లేకపోయినా పర్వాలేదు కంటెంట్‌ ఉంటే చాలు ఆడియెన్స్‌