అడివి శేష్ డిస‌ప్పాయింట్‌...

  • IndiaGlitz, [Thursday,December 14 2017]

హీరోగా, విల‌న్‌గా, న‌టుడిగా రాణిస్తున్న అడివిశేష్ త్వ‌ర‌లోనే 'గూఢ‌చారి' చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. క్ష‌ణం త‌ర్వాత అడివిశేష్ మ‌రో సినిమా చేయ‌లేదు. ఇక్క‌డ అడివిశేష్‌కు క్ష‌ణం సినిమా విష‌యంలో ఓ డిస‌ప్పాయిట్‌మెంట్ ఏర్ప‌డింద‌ట‌. అదేంటంటే..క్ష‌ణం బాలీవుడ్ రీమేక్ హ‌క్కుల‌ను సాజిద్ న‌దియావాలా తీసుకున్నాడ‌ట‌.

ముందుగా అడివిశేష్ ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇద్దామ‌ని భావించాడు. సాజిద్ న‌దియావాలా కాబ‌ట్టి మంచి ఎంట్రీయే అవుతుంద‌ని అనుకున్నాడు. కానీ సాజిద్ మాత్రం టైగ‌ర్ ష్రాఫ్‌ను హీరోగా తీసుకుని భాగీ2 ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసేశాడు.

దీంతో శేష్‌కి ఓ రకంగా డిసప్పాయింట్ మెంట్ వ‌చ్చింది. అలాగే గ‌తంలో కూడా ర‌వితేజను కిక్ రీమేక్‌తో బాలీవుడ్‌కి ప‌రిచ‌యం చేస్తాన‌న్న సాజిద్ ..ఆ స్థానంలో స‌ల్మాన్ ఖాన్‌ను హీరోగా తీసుకున్నాడు మ‌రి.

More News

కొత్త బిజినెస్‌లోకి చ‌ర‌ణ్‌...

మెగాప‌వ‌ర్ స్టార్ సినిమాల్లోనే కాకుండా ఎయిర్ వేస్‌లో పార్ట్‌న‌ర్‌గా ఉంటున్నాడు. బిజినెస్ వ్య‌వ‌హారాల‌ను చూసుకుంటున్నాడు. తాజాగా త్వ‌ర‌లోనే చ‌ర‌ణ్ కొత్త‌గా బిజినెస్ స్టార్ట్ చేయ‌బోతున్నాడ‌ట‌.

ప్రతి ఒక్కరూ అప్రిషియేట్‌ చేయడం చాలా ఆనందంగా వుంది - శివప్రసాద్‌

మూడు దశాబ్దాలుకు పైగా సినీ, రాజకీయ రంగంలో సక్సెస్‌ఫుల్‌గా ముందుకు దూసుకెళ్తున్నారు డా. శివప్రసాద్‌. డాక్టర్‌గా, యాక్టర్‌గా, రాజకీయ నాయకుడిగా అన్నీ రంగాల్లో తనదైన ప్రతిభ ప్రదర్శిస్తూ... కమెడియన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా శివప్రసాద్‌ ఎంతో పేరు తెచ్చుకుని ప్రేక్షకుల రివార్డులు, ప్రభుత్వ అవార్డులు ఎన్నో సంపాదించ

ఆ!..రెజీనా..

ఈరోజు విక్ట‌రీ వెంక‌టేష్ పుట్టిన‌రోజు ..ఆయ‌న‌తో పాటు హీరోయిన్ రెజీనా పుట్టిన‌రోజు అని త‌క్కువ మందికే తెలుసు. ఇప్పుడు రెజీనా న‌టిస్తున్న చిత్రం 'అ!'.

సరికొత్త పాత్రలో సన్నిలియోన్

ఈ మధ్య బయోపిక్ ల చిత్రీకరణ ఎక్కువైంది. క్రికెటర్లు, స్పోర్ట్స్ పర్సన్స్, స్వామిజీలు, సైంటిస్టులు, రాజకీయ నాయకులు ఇలా పలువురి జీవితాలపై సినిమాలు రూపొందుతున్నాయి. త్వరలోనే బాలీవుడ్లో మరో బయోపిక్ కు శ్రీకారం చుడుతున్నారు.

60 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న 'మేళా'

మామిడి వెంకటలక్ష్మి సమర్పణలో కొంకా ప్రొడక్షన్స్‌, పి.ఎస్‌.పి.ఫిలింస్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మేళా'. సూర్యతేజ్‌, ధన్సిక, సిమ్రాన్‌, సోని చరిష్టా తదితరులు ప్రధాన తారాగణం.