హీరోగా మారుతున్న ద‌ర్శ‌కుడు...

  • IndiaGlitz, [Tuesday,August 07 2018]

ప్రేమ‌క‌థా చిత్రాల‌ను అద్భుతంగా తెర‌కెక్కించే ద‌ర్శ‌కుల్లో గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ ఒక‌రు. ఈయ‌న ప్రేమ క‌థాచిత్రాలు, లేదా పోలీస్ యాక్ష‌న్ చిత్రాలు, థ్రిల్ల‌ర్ మూవీస్ చేయ‌డానికి ఆస‌క్తిని చూపిస్తుంటారు. ఈయ‌న అడ‌పా ద‌డ‌పా సినిమాల్లో చిన్నా చిత‌కా క్యారెక్ట‌ర్స్‌లో కూడా న‌టించారు. అయితే త్వ‌ర‌లోనే ఈయ‌న హీరోగా న‌టించ‌బోతున్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. జై అనే ద‌ర్శ‌కుడు ఓ క‌థ‌ను సిద్దం చేసి గౌత‌మ్ మీన‌న్‌ను క‌లిసి హీరోగా న‌టించ‌మ‌ని అడిగాడ‌ట‌. చాలా సేపు ఆలోచించిన త‌ర్వాత గౌత‌మ్ మీన‌న్ ఎస్ చెప్పార‌ట‌. ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌ర‌నేది ఇంకా తెలియ‌డం లేదు. అయితే గౌత‌మ్ మీన‌న్ హీరోగా ఎలాంటి పాత్ర‌లో క‌నిపిస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

More News

అదే హీరోయిన్‌తో క‌మ్ముల‌...

ఫీల్ గుడ్ మూవీలు చేసే ద‌ర్శ‌కుల్లో శేఖ‌ర్ క‌మ్ముల ఒక‌రు. గ‌త ఏడాది ఫిదాతో మంచి స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు శేఖ‌ర్ క‌మ్ముల‌. ఇప్పుడు మ‌రో సినిమాకి రంగం సిద్ధం చేస్తున్నారు.

అఖిల్ టైటిల్‌..?

అఖిల్ మూడో సినిమా జూన్ నుండి సెట్స్‌కి వెళ్లనుంది. 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో బివిఎస్ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'పైసా పరమాత్మ' టైటిల్‌ తో పాటు మోషన్‌ పోస్టర్‌ చాలా ఇంప్రెసివ్‌గా వుంది - రాజ్‌ కందుకూరి

కొత్తదనం ఉంటే ప్రేక్షకులు ఎలాంటి చిత్రాన్నైనా ఆదరిస్తారని లేటెస్ట్‌గా 'గూఢచారి' చిత్రంతో మరోసారి రుజువు చేసారు. స్టార్స్‌ లేకపోయినా పర్వాలేదు కంటెంట్‌ ఉంటే చాలు ఆడియెన్స్‌

తెలుగులో రాయ్‌ల‌క్ష్మి?

కాంచ‌న మాల కేబుల్ టీవీ, నీకూ నాకూ చిత్రాల్లో న‌టించిన క‌న్న‌డ న‌టి రాయ్ ల‌క్ష్మి ఎక్కువ‌గా త‌మిళ చిత్రాల్లోనే న‌టిస్తూ వ‌చ్చింది.

దేవ‌ర‌కొండ కోసం చిరు..

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మండ‌న్న జంట‌గా న‌టించిన చిత్రం 'గీత గోవిందం'. జిఎ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై బ‌న్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఆగ‌స్ట్ 15న విడుద‌ల‌వుతుంది.