తేజ నెక్ట్స్ ప్రాజెక్ట్ అప్‌డేట్‌

  • IndiaGlitz, [Saturday,June 09 2018]

జ‌యం త‌రువాత స‌రైన విజ‌యం లేని ద‌ర్శ‌కుడు తేజ‌కు.. గ‌తేడాది విడుద‌లైన నేనే రాజు నేనే మంత్రి ఆ లోటుని తీర్చేసింది. ఈ సినిమాతో మ‌ళ్ళీ ఫామ్‌లోకి వ‌చ్చేసిన తేజ‌కు రెండు పెద్ద ప్రాజెక్టులు సెట‌య్యాయి. బాల‌కృష్ణ‌తో య‌న్‌.టి.ఆర్ బ‌యోపిక్‌, వెంక‌టేష్‌తో ఓ సినిమా చేసే అవ‌కాశాలు వ‌చ్చాయి. అయితే.. అనూహ్యంగా ఆ రెండు సినిమాల నుంచి తేజ బ‌య‌ట‌కు వ‌చ్చారు.

త‌న గ‌త చిత్ర క‌థానాయ‌కుడు రానాతోనే 1971 ఇండో పాక్ వార్ నేప‌థ్యంలో ఓ సినిమా తీయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చినా.. అవి కూడా వ‌ర్క‌వుట్ కాలేదు.

ఇదిలా ఉంటే.. తాజా స‌మాచారం ప్ర‌కారం.. తేజ ఓ సినిమాకి క‌మిట‌య్యాడ‌ని తెలిసింది. వేగ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంద‌న్న‌దే ఆ తాజా క‌బురు. ఈ సినిమాకి సంబంధించి క‌థానాయ‌కుడు, ఇత‌ర వివ‌రాలు తెలియాల్సి ఉంది.

More News

'జంబ‌ల‌కిడి పంబ‌' సెన్సార్ పూర్తి! జూన్ 22న విడుద‌ల‌!

'గీతాంజలి', 'జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా' వంటి వైవిధ్య‌మైన సినిమాల త‌ర్వాత కమెడియన్  శ్రీనివాస‌రెడ్డి హీరోగా న‌టించిన చిత్రం 'జంబ‌ల‌కిడి పంబ‌'.

నాని, త్రివిక్ర‌మ్ చిత్రానికి నిర్మాత ఎవ‌రంటే..

నేచుర‌ల్ స్టార్ నాని, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతుందంటూ గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

బాల‌య్య ఖాతాలో మ‌రో ఫ్యాక్ష‌న్ మూవీ

తెలుగునాట ఫ్యాక్ష‌న్ చిత్రాల క‌థానాయ‌కుడిగా ట్రెండ్ సృష్టించారు నంద‌మూరి బాల‌కృష్ణ‌. స‌మ‌ర‌సింహారెడ్డితో మొద‌లుపెట్టి న‌ర‌సింహనాయుడు, సీమ సింహం, చెన్న‌కేశ‌వ రెడ్డి..

'తేజ్‌' చిత్రం డెఫినెట్‌గా అందర్నీ అలరిస్తుంది - సాయిధరమ్‌ తేజ్‌

'పిల్లా నువ్వులేని జీవితం', 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌', 'సుప్రీమ్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో విపరీతమైన క్రేజ్‌ని సంపాదించుకున్న సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ తాజాగా 'తేజ్‌'

మ‌హేష్ సినిమాలోనూ అలాగే..

ద‌ర్శ‌కుడిగా త‌న తొలి ప్ర‌య‌త్నం 'మున్నా' నిరాశ‌ప‌రిచినా.. బృందావ‌నం, ఎవ‌డు, ఊపిరి చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను అందుకున్నారు వంశీ పైడిప‌ల్లి.