హీరోగా మారుతున్న ద‌ర్శ‌కుడు?

  • IndiaGlitz, [Monday,September 17 2018]

'పెళ్ళిచూపులు' అనే చిన్న చిత్రాన్ని పెద్ద స‌క్సెస్ చేసిన ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్‌. ఆ సినిమా నేష‌న‌ల్ అవార్డ్ సాధించ‌డంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. త‌ర్వాత ఈ ద‌ర్శ‌కుడు చేసిన 'ఈ న‌గ‌రానికి ఏమైంది' సినిమా నిర్మాత సురేశ్‌బాబుకి ప్రాఫిట‌బుల్ ప్రాజెక్ట్ అయ్యింది. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.

'మ‌హాన‌టి' చిత్రంలో సింగీతం శ్రీనివాస‌రావు పాత్ర‌లో న‌టించిన త‌రుణ్ భాస్క‌ర్ త్వ‌ర‌లోనే క‌థానాయ‌కుడిగా క‌నిపించ‌బోతున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ నిర్మాణ సంస్థ‌లో చేయ‌బోయే సినిమాలో త‌రుణ్ భాస్క‌ర్ హీరోగా న‌టిస్తాడ‌ని.. దాన్ని ఓ త‌మిళ ద‌ర్శ‌కుడు డైరెక్ట్ చేస్తాడ‌ని అంటున్నారు. మ‌రి దీనిపై విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. త‌రుణ్ భాస్క‌ర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

More News

బ్రెయిన్ స్టోక్‌తో ప్ర‌ముఖ న‌టుడు క‌న్నుమూత

ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టుడు కెప్టెన్ రాజు (68)  బ్రెయిన్ స్టోక్‌తో కొచ్చిలోని త‌న ఇంట్లో క‌న్నుమూశారు. జూలైలో త‌న కుమారుడి పెళ్లి నిమిత్తం అమెరికా వెళుతుండ‌గా బ్రెయిన్ స్టోక్

డిఫ‌రెంట్ గెటప్స్‌లో సుమంత్‌...

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ జీవిత క‌థ‌ను 'య‌న్‌.టి.ఆర్‌' బ‌

మ‌హేష్ సినిమా షెడ్యూల్ వాయిదా?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 25వ చిత్రం 'మ‌హ‌ర్షి'. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. అశ్వ‌నీద‌త్‌, దిల్‌రాజు, పివిపి సినిమాను నిర్మిస్తున్నారు.

'భలే మంచి చౌక బేరమ్‌' అక్టోబర్‌ 5 విడుదల

శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌, కె.కె.రాధామోహన్‌ సమర్పణలో అరోళ్ళ గ్రూప్‌ పతాకంపై మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో అరోళ్ళ సతీష్‌కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.

అక్టోబ‌ర్ 5న వీర‌భోగ వ‌సంత‌రాయులు విడుద‌ల‌.. 

వీర‌భోగ వ‌సంత రాయులు విడుద‌ల తేదీ క‌న్ఫ‌ర్మ్ అయిపోయింది. అక్టోబ‌ర్ 5న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.