దర్శకుడికి హీరోయిన్ నచ్చేలేదు...

  • IndiaGlitz, [Sunday,December 06 2015]

నాగచైత‌న్య హీరోగా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న మ‌ల‌యాళ చిత్రం ప్రేమ‌మ్' రీమేక్ మ‌జ్ను'. ఈ సినిమాలో శృతిహాస‌న్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, అయేషా శ‌ర్మ‌ను హీరోయిన్స్ అనుకున్నారు. కానీ ఇప్పుడు అయేషా శ‌ర్మ స్థానంలో రెజీనా వ‌చ్చి చేరింది. ద‌ర్శ‌కుడు చందు మొండేటికి చైతు స‌ర‌స‌న అయేషా స‌రిపోద‌నే భావ‌న రావ‌డంతో అయేషా స్థానంలో రెజీనాను తీసుకున్నారు. ఈ నెల చివ‌రి వారం లేదా వ‌చ్చే నెల మొద‌టి వారంలో రెజీనా యూనిట్‌తో జాయిన్ కానుంది. సినిమాను వ‌చ్చే వేస‌వి కానుక‌గా స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని నిర్మాతలు బావిస్తున్నారట‌. మ‌రి ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ చైతుకి ఎలాంటి విజయాన్ని చేకూర్చుతుందో చూడాలి.

More News

సందీప్ సినిమాలో పవన్ పాప..

అలియాస్ జానకి చిత్రంలో హీరోయిన్ గా నటించిన అనీషా అంబ్రోస్ తర్వాత 'గోపాల గోపాల'చిత్రంలో చిన్నపాత్ర లో మెరిసింది.

ఆ నిర్మాతల కన్ను వారిపై పడింది..

తొలి చిత్రం శ్రీమంతుడుతో వందకోట్ల కలెక్షన్స్ ను సాధించి బాక్సాఫీస్ రికార్డును సాధించిన మైత్రీ మూవీ మేకర్స్ తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలోనే ఎన్టీఆర్ తో లాంచ్ చేశారు.

నిజ ఘటనలతో రామ్ సినిమా

సక్సెస్ కోసం అర్రులు చాస్తున్న హీరో రామ్ 'పండగచేస్కో','శివమ్ ' సినిమాల తర్వాత చేస్తున్న సినిమా 'నేను...శైజల'.

మహేష్ బ్యానర్లో పవన్ సినిమా..

సూపర్ స్టార్ మహేష్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడట.

భలే మంచిరోజు రిలీజ్ డేట్ ఫిక్స్...

యువ హీరో సుధీర్ బాబు,వామిక జంటగా నటించిన చిత్రం భలే మంచి రోజు.